E-Paper
Advertisement

Telangana : తెలంగాణలో సురక్ష దినోత్సవం.. పోలీసుల ర్యాలీలు..

Telangana : తెలంగాణలో సురక్ష దినోత్సవం.. పోలీసుల ర్యాలీలు..
Advertisement

Telangana : తెలంగాణలో దశాబ్ది వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. ప్రభుత్వం రోజుకో కార్యక్రమం చేపడుతోంది. ఆదివారం సురక్ష దినోత్సవం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో పోలీసులు ర్యాలీలు నిర్వహించారు. ప్రజలకు చేరువగా మెగా సిటీ పోలీసింగ్‌ ఉంటుందని వినూత్న కార్యక్రమాల ద్వారా చెబుతున్నారు.

ట్యాంక్‌బండ్ నుంచి లిబర్టీ, అబిడ్స్, చార్మినార్, ఎంజే మార్కెట్, రవీంద్ర భారతి, తెలుగుతల్లి విగ్రహం మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ ర్యాలీని ప్రారంభించారు.

Advertisement

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ర్యాలీలు నిర్వహించారు. పోలీస్ గస్తీ వాహనాలు, అగ్నిమాపక శకటాలను ర్యాలీలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డీజీపీ అంజనీ కుమార్, 3 కమిషనరేట్ల సీపీలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×