BigTV English

Road Accident : చేగుంటలో రోడ్డు ప్రమాదం.. వలస కూలీలు మృతి

Road Accident : చేగుంటలో రోడ్డు ప్రమాదం.. వలస కూలీలు మృతి

Road Accident : రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరి యువకులను వేగంగా వస్తున్న కారుడీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రం శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్థానిక పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమలో విధులు ముగిసిన తర్వాత 44 వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది.


ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు 25 నుండి 30 సంవత్సరాల వయసులోపు వారే ఉన్నారని సమాచారం. మృతుల్లో ఒకరిని షావాజ్(28) గా గుర్తించారు. మరొ యువకుడిని గుర్తించాల్సి ఉంది. చేగుంట పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Related News

Guntur Crime: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య.. గుంటూరు జిల్లాలో దారుణ ఘటన

Vishal Brahma Arrest: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ హీరో.. రూ.40 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం

Tandoor Crime: రైలు ఎక్కుతూ జారిపడి ASI మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

Raipur Crime News: టీనేజీ యువతి ఒత్తిడి.. మొండి కేసిన ప్రియుడు, గొంతు కోసి చంపేసింది

Chittoor News: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. పేరెంట్స్ మందలింపు, యువతి సూసైడ్

Indrakeeladri Stampede: ఇంద్రకీలాద్రిపై భ‌క్తుల ర‌ద్దీ.. క్యూలైన్ల‌లో తోపులాట

Rowdy Sheeter: కత్తితో రౌడీ షీటర్ వీరంగం.. పరిగెత్తించి.. పరిగెత్తించి

AP Woman Molested: తమిళనాడులో దారుణం.. ఏపీ యువతిపై పోలీసుల అత్యాచారం

Big Stories

×