BigTV English

Uttam Kumar Reddy : ఆ పార్టీ ఒకట్రెండు స్థానాలకే పరిమితం.. లోక్‌సభ ఎన్నికలపై మంత్రి జోస్యం..

Uttam Kumar Reddy : ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సులో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పాల్గొని.. దర్గా అభివృద్ధికి రూ.కోటి ప్రకటించారు.

Uttam Kumar Reddy : ఆ పార్టీ ఒకట్రెండు స్థానాలకే పరిమితం.. లోక్‌సభ ఎన్నికలపై మంత్రి జోస్యం..

Uttam Kumar Reddy : ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సులో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పాల్గొని.. దర్గా అభివృద్ధికి రూ.కోటి ప్రకటించారు.


లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 14 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకే పరిమితమవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×