BigTV English
Advertisement

Uttam Kumar Reddy : ఆ పార్టీ ఒకట్రెండు స్థానాలకే పరిమితం.. లోక్‌సభ ఎన్నికలపై మంత్రి జోస్యం..

Uttam Kumar Reddy : ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సులో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పాల్గొని.. దర్గా అభివృద్ధికి రూ.కోటి ప్రకటించారు.

Uttam Kumar Reddy : ఆ పార్టీ ఒకట్రెండు స్థానాలకే పరిమితం.. లోక్‌సభ ఎన్నికలపై మంత్రి జోస్యం..

Uttam Kumar Reddy : ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సులో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పాల్గొని.. దర్గా అభివృద్ధికి రూ.కోటి ప్రకటించారు.


లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 14 లోక్‌సభ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకే పరిమితమవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×