E-Paper
Advertisement

Uttam Kumar Reddy: ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా.. సోనియా, రాహుల్ ను కలసి మంత్రి

Uttam Kumar Reddy: ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా.. సోనియా, రాహుల్ ను కలసి మంత్రి

Uttam Kumar Reddy: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. 2018 ఎన్నికలో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత గత లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా బాద్యతలు చేపట్టారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా డిల్లీకి వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి 10 జన్ పథ్ వద్ద కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×