E-Paper
Advertisement

Uttam Kumar Reddy: ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా.. సోనియా, రాహుల్ ను కలసి మంత్రి

Uttam Kumar Reddy: ఎంపీ పదవికి ఉత్తమ్ రాజీనామా.. సోనియా, రాహుల్ ను కలసి మంత్రి
Advertisement

Uttam Kumar Reddy: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎంపీ పదవికీ రాజీనామా చేశారు. 2018 ఎన్నికలో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత గత లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా బాద్యతలు చేపట్టారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.

Advertisement

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా డిల్లీకి వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి తో కలిసి 10 జన్ పథ్ వద్ద కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×