BigTV English

Telangana University : పరీక్షా కేంద్రం కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ..

Telangana University : పరీక్షా కేంద్రం కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ..


Telangana University : తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ దాచేపల్లి రవీందర్ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి తెలంగాణ యూనివర్శిటీ వీసీ రవీందర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఈ డబ్బులు తీసుకుంటుండగానే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ యూనివర్శిటీ వీసీ దాచేపల్లి రవీందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.


సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా అవినీతికి పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ యూనివర్సిటీ వీసీ డబ్బులకు కక్కుర్తి పడటంపై ప్రజలు మండిపడుతున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×