BigTV English

Telangana University : పరీక్షా కేంద్రం కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ..

Telangana University : పరీక్షా కేంద్రం కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ..


Telangana University : తెలంగాణ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ దాచేపల్లి రవీందర్ ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

భీంగల్‌లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి తెలంగాణ యూనివర్శిటీ వీసీ రవీందర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఈ డబ్బులు తీసుకుంటుండగానే ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ యూనివర్శిటీ వీసీ దాచేపల్లి రవీందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.


సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా అవినీతికి పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ యూనివర్సిటీ వీసీ డబ్బులకు కక్కుర్తి పడటంపై ప్రజలు మండిపడుతున్నారు.

Related News

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×