E-Paper
Advertisement

Yadadri : యాదాద్రి ఆలయ ఈవో రాజీనామా.. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో నిర్ణయం..

Yadadri : యాదాద్రి ఆలయ ఈవో రాజీనామా.. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో నిర్ణయం..
Advertisement

Yadadri : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా చేశారు. దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా యాదాద్రి దేవస్థానంలో ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు గీతా రెడ్డి. అయితే ఆమెపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో అవినీతికి పాల్పడినట్లు గీతారెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. చివరకు దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలతో రిజైన్‌ చేశారు .

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×