E-Paper
Advertisement

Yadadri : యాదాద్రి ఆలయ ఈవో రాజీనామా.. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో నిర్ణయం..

Yadadri : యాదాద్రి ఆలయ ఈవో రాజీనామా.. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో నిర్ణయం..

Yadadri : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా చేశారు. దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా యాదాద్రి దేవస్థానంలో ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు గీతా రెడ్డి. అయితే ఆమెపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో అవినీతికి పాల్పడినట్లు గీతారెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. చివరకు దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలతో రిజైన్‌ చేశారు .

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×