E-Paper
Advertisement

Yadadri : యాదాద్రి ఆలయ ఈవో రాజీనామా.. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో నిర్ణయం..

Yadadri : యాదాద్రి ఆలయ ఈవో రాజీనామా.. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాలతో నిర్ణయం..
Advertisement

Yadadri : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా చేశారు. దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. గత తొమ్మిది సంవత్సరాలుగా యాదాద్రి దేవస్థానంలో ఈవోగా విధులు నిర్వహిస్తున్నారు గీతా రెడ్డి. అయితే ఆమెపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి.

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో అవినీతికి పాల్పడినట్లు గీతారెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. చివరకు దేవాదాయ కమిషనర్‌ ఆదేశాలతో రిజైన్‌ చేశారు .

Related News

చేయూత పెన్షన్లకు భారీగా దరఖాస్తులు.. ఎక్కువగా అప్లికేషన్లు వచ్చిన జిల్లా ఇదే..?

మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డికి బిగ్ షాక్.. ఫ్లెక్సీలు చింపి పారేసిన బీఆర్ఎస్ నాయకులు!

కేసీఆర్ భూములపై రచ్చ.. ఆనాడే భూస్వాములు, డీల్ చేయలేకపోతున్నారన్న కేటీఆర్

అసలైన ప్రజా పాలన అంటే ఎంటో నిర్వచనం చెప్పిన సీఎం రేవంత్!

తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, బీజేపీకి సంకేతాలు!

కీసరలో అర్ధరాత్రి 5 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా దొరికిన ఎస్ఐ!

పెద్ద బస్టాండ్లలో షాపులు, బిజినెస్ స్పేస్ కావాలా.. ఆర్టీసీ సంస్థ కీలక ప్రకటన!

హుజూరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అర్ధరాత్రి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో గురుకుల విద్యార్థులు కలకలం

Big Stories

Advertisement
×