E-Paper
Advertisement

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం

వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ గరం
Advertisement

Congress Charge Sheet: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న టైంలో.. పొలిటికల్ హీట్ హైపిచ్ లో నడుస్తోంది. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌, హరీశ్‌రావు విడుదల చేసిన చార్జ్‌షీట్‌లో కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్‌.. వెయ్యి రోజులు దాటినా ప్రధాన హామీలు పూర్తిగా నెరవేరలేదన్నది బీఆర్‌ఎస్‌ ఆరోపణ. రైతు రుణమాఫీకి 50 వేల కోట్లు హామీ ఇచ్చి సుమారు 20 వేల కోట్లే విడుదల చేశారని కేటీఆర్‌ విమర్శించారు. ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతు సమస్యలపైనా ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతిందని, గతంలో తీసుకొచ్చిన అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా పెంచిన గ్లోబల్‌ ఐడెంటిటీని కాంగ్రెస్‌ దెబ్బతీస్తోందన్నది బీఆర్‌ఎస్‌ వాదన.

Tags

Related News

రివర్స్ అటాక్.. కొండా అవుట్..!

కౌంట్ డౌన్ షురూ.. హైకమాండ్ డెసిషన్ ఏంటి?

పెళ్లిళ్లు.. బంగారం.. ప్రధానీ మోదీ సంచలనం

సుభాష్ చంద్ర.. దివాలా కేసులో మలుపు

కవిత vs ప్రశాంత్ రెడ్డి.. హీటెక్కిన వార్

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఘర్షనలు

టార్గెట్ కేసీఆర్.. స్పీడ్ పెంచిన సీఎం రేవంత్!

Big Stories

Advertisement
×