E-Paper
Advertisement

News: ఫరూక్ ఇంటికి అఘోరా.. రాష్ట్రంలో హాట్ టాపిక్..

News: ఫరూక్ ఇంటికి అఘోరా.. రాష్ట్రంలో హాట్ టాపిక్..
Advertisement

News: కాశీలో, హిమాలయాల్లో కనిపించే అఘోరాలు నంద్యాలలో ప్రత్యక్షమయ్యారు. అది కూడా ఓ టీడీపీ ముస్లిం నాయకుడి ఇంట్లో కనిపించారు. ఆయన్ను ఆశీర్వదించారు. రక్ష కూడా కట్టారు.

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్‌ ఇంట్లో అఘోరాలు కనిపించడం నంద్యాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనే పిలిచారా.. వాళ్లే వచ్చారా.. అనేది చర్చగా మారింది. తన ఇంటికి అఘోరాలు అనుకోని అతిథుల్లా వచ్చారని ఫరూక్ చెప్తున్నారు. ఇంట్లో కాసేపు ఆశీనులైన అఘోరాలు.. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తావంటూ ఆశీర్వదించారు.

Advertisement

ఇంతలో కొందరు ఫరూక్ అనుచరులు కూడా అక్కడకు వచ్చారు. అఘోరాలకు మొక్కారు. ఆశీర్వాదం తీసుకున్నారు.

సాధారణంగా హిందువుల ఇళ్లకు అఘోరాలు వెళ్తారని, ముస్లిం నాయకుని ఇంటికి వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పిలిస్తే గాని రాని అఘోరాలు.. ఫరూక్‌ ఇంటికి అనుకోకుండా వచ్చి ఆశీర్వదించి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అఘోరా ఆశీర్వాదం అందుకున్న టీడీపీ స్థానిక నాయకులు మస్త్ హ్యాపీగా ఉన్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×