E-Paper
Advertisement

MLC ElECTIONS: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం..

MLC ElECTIONS: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం..
Advertisement

MLC ElECTIONS: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునేందుకు ఇటు అధికార పార్టీ.. అటు విపక్షాలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అలాగే ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. అదేరోజు ఫలితాలను ప్రకటించనున్నారు.

ఎన్నికల కోసం మొత్తం 331 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అనకాపల్లిలో 49, విజయనగరంలో 72, అల్లూరిలో 15, శ్రీకాకుళంలో 59, మన్యం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు మొత్తం రెండు లక్షల తొమ్మిది వేల మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే వారికి ఓటర్ స్లిప్పులు కూడా పంపిణీ చేశారు.

Tags

Related News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Big Stories

Advertisement
×