E-Paper
Advertisement

Electric bike : పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టకున్నా బ్లాస్ట్..

Electric bike : పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టకున్నా బ్లాస్ట్..

Electric bike

Electric bike : శ్రీ సత్యసాయి జిల్లా సడ్లపల్లిలో ఓ ఎలక్ట్రిక్‌ బైక్ పేలింది. పార్క్ చేసిన స్కూటీ అర్ధరాత్రిలో పెద్ద సౌండ్‌తో పేలిపోయింది. పేలుడు మంటల తీవ్రతకు ఇంట్లోని టీవీ, ఫర్నిచర్ కాలిపోయాయి.

మిడ్‌నైట్ కావడంతో గాఢ నిద్రలో ఉన్న ఇంట్లోవాళ్లు ఉలిక్కిపడ్డారు. ఛార్జింగ్ పెట్టకున్నా.. బైక్ ఎలా కాలిపోయిందనే విషయం అంతుపట్టడం లేదు. బాధితుడు ఎలక్ట్రిక్ స్కూటీ కొని ఆరు నెలలు అవుతోంది.

తన స్కూటీ కాలిపోవడానికి కంపెనీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు బైక్ ఓనర్. పరిహారంగా తనకు డబ్బులు కానీ, కొత్త స్కూటీ కానీ ఇవ్వాలని.. లేదంటే కేసు వేస్తానని చెబుతున్నాడు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×