E-Paper
Advertisement

Electric bike : పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టకున్నా బ్లాస్ట్..

Electric bike : పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టకున్నా బ్లాస్ట్..
Advertisement

Electric bike

Electric bike : శ్రీ సత్యసాయి జిల్లా సడ్లపల్లిలో ఓ ఎలక్ట్రిక్‌ బైక్ పేలింది. పార్క్ చేసిన స్కూటీ అర్ధరాత్రిలో పెద్ద సౌండ్‌తో పేలిపోయింది. పేలుడు మంటల తీవ్రతకు ఇంట్లోని టీవీ, ఫర్నిచర్ కాలిపోయాయి.

Advertisement

మిడ్‌నైట్ కావడంతో గాఢ నిద్రలో ఉన్న ఇంట్లోవాళ్లు ఉలిక్కిపడ్డారు. ఛార్జింగ్ పెట్టకున్నా.. బైక్ ఎలా కాలిపోయిందనే విషయం అంతుపట్టడం లేదు. బాధితుడు ఎలక్ట్రిక్ స్కూటీ కొని ఆరు నెలలు అవుతోంది.

తన స్కూటీ కాలిపోవడానికి కంపెనీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు బైక్ ఓనర్. పరిహారంగా తనకు డబ్బులు కానీ, కొత్త స్కూటీ కానీ ఇవ్వాలని.. లేదంటే కేసు వేస్తానని చెబుతున్నాడు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×