E-Paper
Advertisement

Electric bike : పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టకున్నా బ్లాస్ట్..

Electric bike : పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టకున్నా బ్లాస్ట్..
Advertisement

Electric bike

Electric bike : శ్రీ సత్యసాయి జిల్లా సడ్లపల్లిలో ఓ ఎలక్ట్రిక్‌ బైక్ పేలింది. పార్క్ చేసిన స్కూటీ అర్ధరాత్రిలో పెద్ద సౌండ్‌తో పేలిపోయింది. పేలుడు మంటల తీవ్రతకు ఇంట్లోని టీవీ, ఫర్నిచర్ కాలిపోయాయి.

Advertisement

మిడ్‌నైట్ కావడంతో గాఢ నిద్రలో ఉన్న ఇంట్లోవాళ్లు ఉలిక్కిపడ్డారు. ఛార్జింగ్ పెట్టకున్నా.. బైక్ ఎలా కాలిపోయిందనే విషయం అంతుపట్టడం లేదు. బాధితుడు ఎలక్ట్రిక్ స్కూటీ కొని ఆరు నెలలు అవుతోంది.

తన స్కూటీ కాలిపోవడానికి కంపెనీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు బైక్ ఓనర్. పరిహారంగా తనకు డబ్బులు కానీ, కొత్త స్కూటీ కానీ ఇవ్వాలని.. లేదంటే కేసు వేస్తానని చెబుతున్నాడు.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×