E-Paper
Advertisement

CM Ramesh Angry on Officers: సీఎం రమేష్ ఎందుకు ఆగ్రహానికి గురయ్యారు..? అసలేం జరిగింది..?

CM Ramesh Angry on Officers: సీఎం రమేష్ ఎందుకు ఆగ్రహానికి గురయ్యారు..? అసలేం జరిగింది..?
Advertisement
Anakapalli bjp candidate CM Ramesh objection Gst officers checking trader company
Anakapalli bjp candidate CM Ramesh objection Gst officers checking trader company

CM Ramesh angry on Officers: అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ వార్తల్లోకి వచ్చేశారు. తనిఖీకి వచ్చిన జీఎస్టీ అధికారులను ఆయన అడ్డుకోవడంపై చర్చ మొదలైంది. అంతేకాదు అధికారులను బెదిరించారట. అసలేం జరిగింది? ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలోని చోడవరం ఇందుకు వేదికైంది.

బుజ్జిబాబు ట్రేడర్ టైల్స్ కార్యాలయానికి జీఎస్టీ అధికారులు తనిఖీకి వచ్చారు. జీఎస్టీ కట్టకుండా పెద్ద మొత్తంగా ఈ కంపెనీ లావాదేవీలు జరిపినట్లు అధికారులకు సమాచారం వెళ్లింది. ఈ క్రమంలో అధికారులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ప్రచారం ఉన్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు జీఎస్టీ అధికారులు చెక్కింగ్‌కు వచ్చారన్న విషయం తెలిసింది. కార్యకర్తలతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న అధికారులను ఆయన అడ్డగించే ప్రయత్నం చేశారు.

Advertisement

అంతేకాదు ప్రభుత్వానికి సంబందించిన కీలక ఫైళ్లను ఆయన తనతో తీసుకెళ్లినట్టు వార్తలు జోరందుకున్నాయి. దీంతో అధికారులకు-సీఎం రమేష్ మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.

Also Read: జగన్‌పై చెల్లెళ్ల యుద్ధం.. ప్లాన్ అంతా రెడీ..!

Advertisement

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×