E-Paper
Advertisement

Tirumala latest news : మరో చిరుత బోనులో చిక్కింది.. జూకు తరలింపు..

Tirumala latest news : మరో చిరుత బోనులో చిక్కింది.. జూకు తరలింపు..
Advertisement
Another cheetah caught in tirumala

Another cheetah caught in tirumala(Andhra Pradesh today news):

తిరుమల నడకదారిలో ఫారెస్ట్‌ అధికారుల చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిరుత పులులు ఒక్కొక్కటిగా బోనులో చిక్కుతున్నాయి. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. ఈ విషయాన్ని అటవీశాఖ, టీటీడీ అధికారులు వెల్లడించారు. అలిపిరి కాలినడక మార్గంలో ఇటీవల 6 ఏళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత ప్రాణాలు కోల్పోయింది. నెలన్నర ముందు ఓ బాలుడిని చిరుత అడవిలోకి లాక్కెళ్లింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

బాలికపై చిరుత దాడి ఘటన తర్వాత అటవీశాఖ సిబ్బంది, టీటీడీ అధికారులు చిరుతలను బంధించే చర్యలు చేపట్టారు. కాలినడక మార్గంలో 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మోకాలిమిట్ట, 35వ మలుపు వద్ద బోన్లు అమర్చారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఓ చిరుత బోనులోకి వచ్చి చిక్కింది. తాజాగా గురువారం తెల్లవారుజామున మరో చిరుత చిక్కింది. ఈ చిరుతను కూడా జూకు తరలించి అబ్జర్వేషన్‌ లో ఉంచారు. 50 రోజుల వ్యవధిలో మొత్తం 3 చిరుతలను బంధించారు.

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×