BigTV English
Advertisement

AP CABINET : విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ .. వృద్ధాప్య పింఛన్లు 3 వేలకు పెంపు..

AP CABINET : విశాఖ లైట్ మెట్రో రైల్  ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ .. వృద్ధాప్య పింఛన్లు 3 వేలకు పెంపు..

AP CABINET: ఆంధ్రప్రదేశ్ కేబినేట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీసీటీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతోపాటు వివిధ జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552కోట్ల రుణ సేకరణ చేయాలని తీర్మానం చేశారు. మధురవాడలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థకు 11 ఎకరాల స్థలం కేటాయింపునకు పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలో 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అందులో ఖాళీగా ఉన్న 287 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.


శ్రీకాకులం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి అనంతపురంలో వైద్య కళాశాలల్లో అంకాలజీ విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వృద్దాప్య పించన్లు రూ.3వేలకు పెంచేందకు ఆమోదం తెలిపారు. విశాఖలోని 4 కారిడార్లలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్ కు ఆమోదం తెలిపారు. ఆరోగ్య శ్రీని రూ. 25 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆమోదం తెలిపారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.


Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×