E-Paper
Advertisement

Vijayawada Drone Show: అమరావతిలో భారీ డ్రోన్ షో.. ఏకంగా ఐదు గిన్నీస్ రికార్డులు

Vijayawada Drone Show: అమరావతిలో భారీ డ్రోన్ షో.. ఏకంగా ఐదు గిన్నీస్ రికార్డులు
Advertisement

మంగళవారం రాత్రి విజయవాడ గగనతలం.. డ్రోన్ల వెలుగులతో నిండిపోయింది. పున్నమిఘాట్‌లో నిర్వహించిన డ్రోన్ల ప్రదర్శన.. ప్రేక్షకులను అబ్బురపరిచింది. సుమారు 5500 డ్రోన్లతో దేశంలోనే తొలిసారిగా.. ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ షోను ప్రజలంతా చూసేందుకు వీలుగా పున్నమీ ఘాట్‌లో 4 ప్రాంతాల్లో ఎల్‌ఈడీ డిస్‌ప్లేలను కూడా ఏర్పాటు చేశారు.

ప్రదర్శనలో భాగంగా.. ఆకాశంలో చిమ్మ చీకట్లో వేలాది డ్రోన్లు వివిధ ఆకారాల్లో అబ్బుర పరిచాయి. ముఖ్యంగా విమానం.. గ్లోబ్.. బుద్ధుడు.. తదితర ఆకారాలు వహ్వా అనిపించాయి. అందుకే.. రాత్రికి రాత్రే.. ఐదు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది ఈ డ్రోన్ షో. ప్రదర్శన అనంతరం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆ ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.

Advertisement

ఆ అద్భుతమైన డ్రోన్ షోను ఇక్కడ లైవ్‌లో చూడండి:

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×