BigTV English
Advertisement

High Court Cancelled AP Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు.. సుప్రీంకు వెళ్తామన్న ప్రభుత్వం

High Court Cancelled AP Group-1 Mains: గ్రూప్-1 మెయిన్స్ రద్దు చేసిన హైకోర్టు.. సుప్రీంకు వెళ్తామన్న ప్రభుత్వం

ap group 1 latest news


AP High Court on 2018 Group-1 Main Exam: 2018 గ్రూప్-1 మొయిన్స్‌ పరీక్షపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో జరిగిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది.

మెయిన్స్ ఆన్సర్ షీట్స్‌ను పలుసార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని ఏపీ హైకోర్టు పేర్కొంది. ఇక మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్ధుల లిస్ట్‌ను రద్దు చేస్తూ మళ్లీ పరీక్ష పెట్టాలని ఆదేశించింది. ఆరు వారాల్లోగా ఎంపిక చేయాలని తెలిపింది.


కాగా.. గ్రూప్ -1 మెయిన్స్ రద్దుపై ప్రభుత్వం స్పందించింది. అభ్యర్థులు ఆందోళన చెందవద్దని సూచించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్ కు వెళ్లనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తయి విధుల్లో ఉన్న అభ్యర్థుల తరఫున న్యాయపోరాటం చేస్తామని తెలిపింది.

Also Read: రౌడీ చేతిలో భీమవరం బందీ.. వైసీపీ ఎమ్మెల్యేను ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపు..

గ్రూప్-1 మెయిన్స్ ఆన్సర్ షీట్స్ ను రెండుసార్లు వాల్యూయేషన్ చేశారని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో.. వారి వాదనలు విని దానిపై విచారణ చేసిన న్యాయస్థానం పరీక్షను రద్దు చేసింది. దాంతో అభ్యర్థులు.. తామెన్నాళ్లుగానో కష్టపడి చదివి రాసిన పరీక్షను రద్దు చేయడం పై ఆందోళన చెందుతున్నారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×