E-Paper
Advertisement

AP high court : చంద్రబాబు నివాసం, టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతలకు హైకోర్టు షాక్

AP high court : చంద్రబాబు నివాసం, టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతలకు హైకోర్టు షాక్

AP High Court: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించడంతో.. వైసీపీ నేతలకు చుక్కెదురైంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.

వైసీపీ నేతలైన దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి తదితరులు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. వాటన్నింటినీ ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేవరకూ.. తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలైనా ఇవ్వాలని వైసీపీ నేతల తరఫు న్యాయవాది కోర్టును కోరగా.. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వవద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అరెస్టుపై ఆదేశాలు ఇవ్వడంపై మధ్యాహ్నం తుది నిర్ణయం రానుంది.

Also Read: కృష్ణమ్మ నుంచి బెజవాడను రక్షించిన ఆ వాల్ ను కట్టింది చంద్రబాబేనా ? జగనా ? అసలు నిజం ఏంటి ?

మరోవైపు నేటి సీఎం, నాటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నివాసంపై దాడి జరిగిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు సైతం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం.. హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిని కూడా కోర్టు తిరస్కరించింది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×