E-Paper
Advertisement
ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్
గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

Markapuram: వెలిగొండ బంగారు కొండ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. కరువు నేతలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర అని అన్నారు. ఆనాడు మాట ఇచ్చామని, నిలబెట్టుకున్నామని అన్నారు. అనుకున్నట్లుగా ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. ఆనాడు చేసిన సంకల్పం నేడు నల్లమల సాగర్ జలసిరిగా మారిందన్నారు. 2019లో రాష్ట్రంలో గొడ్డలిపార్టీ రాకతో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టిందన్నారు.   వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్‌-1 సీఎం చంద్రబాబు ప్రారంభోత్సం మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో ఆ గ్రహణం వీడిందన్నారు. గత […]

మూడు దశాబ్దాల నిరీక్షణ.. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం, శంకుస్థాపన-ప్రారంభోత్సవం సీఎం చంద్రబాబుదే
డేటా సెంటర్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు క్లారిటీ,  నిర్మాణం కాకుండానే నీళ్లు ఇంకిపోయాయంటూ..
అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. వైసీపీని ఎండగడుతూ, ఏ రోజుకు ఆ రోజు

అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. వైసీపీని ఎండగడుతూ, ఏ రోజుకు ఆ రోజు

Amaravati: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఎప్పడూ లేని విధంగా ఈసారి తక్కువ సమయం కేటాయించింది ప్రభుత్వం. దేశంలో జెన్ జీ ఉద్యమాల నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా వైసీపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. శనివారం రాత్రి ముఖ్యమంత్రి.. మంత్రులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశాల్లో ఏ రోజు ఎలా వ్యవహరించాలనే దానిపై క్లియర్ మ్యాప్ ఇచ్చేశారు.   అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్ ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. […]

గుండెల్లో బలమైన అజెండా ఉండాలి.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

గుండెల్లో బలమైన అజెండా ఉండాలి.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతిని నా రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. డీప్ టెక్ కేపిటల్ గా అమరావతి ప్రపంచస్థాయి నగరంగా నిర్మాణం అవుతుందన్నారు. ఆడబిడ్డలపై ఆఘాయిత్యాలకు పాల్పడితే అదే వారికి చివరిరోజు అవుతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమన్నారు. విశాఖ, అమరావతి, తిరుపది ఎకనామిక్ రీజియన్ల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టడంతో వృద్ధిరేటు 11.3 శాతానికి చేరిందని వివరించారు.   స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం […]

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

Amaravati: రాష్ట్రానికి ఎటు చూసినా సరైన రాజధాని అమరావతి అని తేల్చిచెప్పారు సీఎం చంద్రబాబు. విజయవాడ లేదా గుంటూరులో 50 ఎకరాలు తీసుకుని సెక్రటేరియట్ కట్టేయొచ్చని, మామూలుగా ఉంటుందన్నారు. భవిష్యత్తును ఆలోచించే ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చానని మనసులోని మాట బయటపెట్టారు. దీన్ని మహానగరం చేయాలని అనిపించిందని చెప్పుకొచ్చారు.   అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించిన సీఎం రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వామ్యులను చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించామన్నారు. విజయవాడ-గుంటూరు-మంగళగిరి ప్రాంతాలను ఆలోచించినప్పుడు మీరంతా వచ్చారన్నారు. […]

పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు.. కోర్టు చీవాట్లు పెట్టినా, అరాచకాలను సహించబోమన్న సీఎం చంద్రబాబు

పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు.. కోర్టు చీవాట్లు పెట్టినా, అరాచకాలను సహించబోమన్న సీఎం చంద్రబాబు

Chirala: ఏడాదిన్నర తర్వాత డీఎస్సీ పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు వైసీపీ చేస్తోందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో కోర్టు చీవాట్లు పెట్టినా మళ్లీ ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిని అడ్డుకున్న అరాచక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రజల కోసం కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు, నేరాలు-ఘోరాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. వైసీపీపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు అద్భుతమైన నగరం ఉండాలనే […]

డ్వాక్రా మహిళలకు ఊరట.. రూ.25 వేలకు పైగానే, ఆనందంలో సంఘాలు
వై‘భోగాపురం’ చుట్టూ కొత్త రాజకీయాలు.. క్రెడిట్ వ్యవహారం ఈ మూడు అంశాలు, నిర్ణయం మీ చేతుల్లో

వై‘భోగాపురం’ చుట్టూ కొత్త రాజకీయాలు.. క్రెడిట్ వ్యవహారం ఈ మూడు అంశాలు, నిర్ణయం మీ చేతుల్లో

Bhogapuram Airport: ఏపీలో రాజకీయాలు భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టూనే తిరుగుతున్నాయి. శనివారం ఎయిర్‌పోర్టు ప్రారంభం ఘనంగా జరిగింది. తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన తర్వాత గ్రాండ్‌గా జరిగిన కార్యక్రమం ఇది. ఇప్పుడు దీని చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మావల్లే వై‘భోగాపురం’ వచ్చిందని వైసీపీ అంటుంటే.. మావల్లేనని కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. ఈ వ్యవహారంపై శనివారం సాయంత్రం మరోసారి వైసీపీ రియాక్ట్ అయ్యింది. మావల్లే ఎయిర్‌పోర్టు ఓపెన్ అయ్యిందని చెప్పే ప్రయత్నం చేసింది. జరుగుతున్న పరిణామాలను ప్రజలు […]

ఏమరుపాటు వద్దు.. టార్గెట్ నెలన్నర- సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ ఫ్యామిలీ.. ఆపై సోషల్ మీడియా అసభ్యకర పోస్టులు, సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రశ్న రావణ్‌-వైసీపీ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు.. హే రామ్ అంటూ కొత్త డ్రామాలు, బనగానపల్లె సభలో సీఎం

ప్రశ్న రావణ్‌-వైసీపీ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు.. హే రామ్ అంటూ కొత్త డ్రామాలు, బనగానపల్లె సభలో సీఎం

Banaganapalle: యూట్యూబర్ ప్రశ్న రావణ్ వెనుక వైసీపీ ఉందని తేల్చేశారు సీఎం చంద్రబాబు. ఆయనకు వైసీపీ ఆర్థికసాయం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. పురాణాలు, రాముడు, సీతపై నీచంగా మాట్లాడిన రావణ్ కు గొడ్డలిపార్టీ ఆర్థికసాయం చేసిందన్నారు. రాష్ట్రంలో వింత ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులు ఉన్నారని విమర్శించారు. వైసీపీ-రావణ్ గుట్టు విప్పిన సీఎం చంద్రబాబు- గురువారం  నంద్యాల జిల్లా బనగానపల్లెలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడారు. […]

వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు.. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి

వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు.. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి

Tirupati: బుధవారం మీడియా ముందు జగన్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఉన్న గొడ్డలి పార్టీతో జాగ్రత్త అంటూ ప్రజలకు వివరించారు. ఆ పార్టీతో జాగ్రత్త అని, రోజుకో మాట మాట్లాడుతోందన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి ఓకే చెప్పి, ఆ తర్వాత మూడుముక్కలాటకు దిగారన్నారు. ఎన్నికలు కాగానే మావిగన్‌ అంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. వీబీ జీరామ్‌జీ పథకం ప్రారంభంలో సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్రమంత్రి  తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో […]

తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు రేవంత్-చంద్రబాబు-డీకే కలయిక, అతిథి గృహంలో మాటామంతీ

తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు రేవంత్-చంద్రబాబు-డీకే కలయిక, అతిథి గృహంలో మాటామంతీ

Tungabhadra: తుంగభద్ర ప్రాజెక్టు వేదికగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు.  ముఖ్యమంత్రుల భేటీపై అప్పుడే రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ సీఎంలు మాట్లాడుకున్న రాజకీయ అంశాలేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. తుంగభద్ర డామ్ గేట్లు.. ముగ్గురు సీఎంలు కలయిక కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు డామ్ గేట్లను ప్రారంభించారు తెలుగు, కర్ణాటక సీఎంలు. ఈ కార్యక్రమం గతరాత్రి కర్నూలులో ఉన్న సీఎం చంద్రబాబు, గురువారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో హోస్పేటకు చేరుకున్నారు. ఈలోగా […]

Big Stories

Advertisement
×