BigTV English
Advertisement

Marreddy Srinivas Reddy: తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసిన దొండగులు..

Marreddy Srinivas Reddy: తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసిన దొండగులు..
Attack on Marreddy Srinivas Reddy

Attack on Marreddy Srinivas Reddy(Andhra pradesh today news): తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై ప్రకాశం జిల్లా ఒంగోలులో హత్యాయత్నం జరిగింది. కత్తులతో దాడి చేశారు దుండగులు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఒంగోలులోని రమేశ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.


జయరాం సెంటర్‌లోని జిమ్స్‌ ఆసుపత్రిలో ఆర్థిక లావాదేవీలపై డాక్టర్‌ రామచంద్రారెడ్డితో చర్చిస్తుండగా .. ఆయన అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. కత్తులతో దాడి చేయడంతో శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చర్చల కోసం పిలిచి పథకం ప్రకారం దాడిచేసినట్టు అనుమానిస్తున్నారు. మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.


Tags

Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×