E-Paper
Advertisement

Brother anilkumar comments: లైన్‌లోకి బ్రదర్ అనిల్, సెటైర్లు ఎవరిపై?

Brother anilkumar comments: లైన్‌లోకి బ్రదర్ అనిల్, సెటైర్లు ఎవరిపై?
Advertisement

Brother anilkumar comments: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు. దగ్గరవాళ్లు కూడా దూరమైపోతారు. అందుకే దాన్ని రాజకీయమన్నారు. అయితే నేతలు తమ మాటలను అవసరానికి అనుకూలంగా మలచుకుంటారు. అందులో వీరిది అందె వేసిన చేయి. నిన్నటివరకు బంధువులుగా ఉన్నవారు ఒక్కసారిగా ప్రత్యర్థులుగా మారిపోయారు. అంతేకాదు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు.

తాజాగా బ్రదర్ అనిల్‌కుమార్ ఇన్‌డైరెక్ట్‌గా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాపాలు చేసినవారిని తొక్కి పడేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా పాపాలను తరిమి కొట్టేందుకు ప్రార్థన ఒక్కటే సరిపోదని, ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని, ఎవరికీ భయపడవద్దని దేవుడు అండగా ఉంటారన్నారు. ఆయనపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచన చేశారు. కడపలోని రాజారెడ్డి వీధిలోని ఉన్న ఓ చర్చిలో బ్రదర్ అనిల్‌కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

బ్రదర్ అనిల్ మాటలపై అధికార-విపక్షాల నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టేశారు. ముమ్మాటికీ జగన్‌‌ను బ్రదర్ అనిల్‌కుమార్ టార్గెట్ చేశారని, ఇన్‌డైరెక్ట్‌‌గా ఆయన భాషలోనే చెప్పారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ నేతలైతే మరో విధంగా మాట్లాడుకోవడం కనిపించింది. జగన్-బ్రదర్ అనిల్ కుమార్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, నేరుగా ఒకరిపై మరొకరు విమర్శలు ఎక్కుపెట్టుకున్న సందర్భాలు లేవని అంటున్నారు.

ALSO READ: పొన్నవోలు టాలెంట్ అదే, జగన్ క్విడ్ ప్రోకో!

Advertisement

జగన్- వైఎస్ షర్మిల మధ్య కొంత గ్యాప్ ఉందని, అంత మాత్రాన బ్రదర్ అనిల్ ఏమైనా అంటే ఒప్పుకుంటారా అని మాట్లాడుకోవడం కనిపించింది. మొత్తానికి బ్రదర్ అనిల్‌కుమార్ మాటలపై పొలిటికల్ సర్కిల్స్‌లో చిన్నపాటి చర్చ జరుగుతోంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×