E-Paper
Advertisement

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం మొగిలిపాడు జాతీయ రహదారిపై…. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందగా…. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు…. రెండు బస్సుల్లో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లారు.

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం మొగిలిపాడు జాతీయ రహదారిపై…. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందగా…. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు…. రెండు బస్సుల్లో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పలాస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న మరో ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆకాష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×