BigTV English

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం మొగిలిపాడు జాతీయ రహదారిపై…. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందగా…. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు…. రెండు బస్సుల్లో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లారు.

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం మొగిలిపాడు జాతీయ రహదారిపై…. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందగా…. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు…. రెండు బస్సుల్లో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లారు.


తిరుగు ప్రయాణంలో అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పలాస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న మరో ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆకాష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.


Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×