BigTV English

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం మొగిలిపాడు జాతీయ రహదారిపై…. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందగా…. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు…. రెండు బస్సుల్లో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లారు.

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..

BUS ACCIDENT : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం మొగిలిపాడు జాతీయ రహదారిపై…. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే ఒకరు మృతి చెందగా…. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మధ్యప్రదేశ్ లోని అనుప్పూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు…. రెండు బస్సుల్లో పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లారు.


తిరుగు ప్రయాణంలో అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పలాస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న మరో ట్రావెల్ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆకాష్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.


Tags

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×