E-Paper
Advertisement

Ap Schools news : స్కూళ్లలో సెల్‌ఫోన్స్ బ్యాన్.. సర్కారు ఖతర్నాక్ నిర్ణయం..

Ap Schools news : స్కూళ్లలో సెల్‌ఫోన్స్ బ్యాన్.. సర్కారు ఖతర్నాక్ నిర్ణయం..
AP school news today

AP school news today(Breaking news in Andhra Pradesh):

రాష్ట్రప్రభుత్వం ఖతర్నాక్ నిర్ణయం తీసుకుంది. స్కూల్స్‌లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. స్టూడెంట్స్ స్కూల్‌కు సెల్‌ఫోన్స్ తీసుకురావడంపై కంప్లీట్‌గా బ్యాన్ వేశారు.

టీచర్లు మాత్రం పాఠశాలకు ఫోన్ తెచ్చుకోవచ్చు కానీ.. క్లాస్‌రూమ్స్‌కు మాత్రం తీసుకుపోవద్దు. టీచర్లు తమ ఫోన్స్‌ను హెడ్‌మాస్టర్ దగ్గర ఉంచాలి. రూల్స్ బ్రేక్ చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

యునెస్కో రిలీజ్ చేసిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. టీచింగ్‌కు ఆటంకం రాకుండా చూసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే స్కూల్స్‌లో సెల్‌ఫోన్స్ బ్యాన్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది విద్యాశాఖ.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×