E-Paper
Advertisement

Ap Schools news : స్కూళ్లలో సెల్‌ఫోన్స్ బ్యాన్.. సర్కారు ఖతర్నాక్ నిర్ణయం..

Ap Schools news : స్కూళ్లలో సెల్‌ఫోన్స్ బ్యాన్.. సర్కారు ఖతర్నాక్ నిర్ణయం..
Advertisement
AP school news today

AP school news today(Breaking news in Andhra Pradesh):

రాష్ట్రప్రభుత్వం ఖతర్నాక్ నిర్ణయం తీసుకుంది. స్కూల్స్‌లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. స్టూడెంట్స్ స్కూల్‌కు సెల్‌ఫోన్స్ తీసుకురావడంపై కంప్లీట్‌గా బ్యాన్ వేశారు.

టీచర్లు మాత్రం పాఠశాలకు ఫోన్ తెచ్చుకోవచ్చు కానీ.. క్లాస్‌రూమ్స్‌కు మాత్రం తీసుకుపోవద్దు. టీచర్లు తమ ఫోన్స్‌ను హెడ్‌మాస్టర్ దగ్గర ఉంచాలి. రూల్స్ బ్రేక్ చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

Advertisement

యునెస్కో రిలీజ్ చేసిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. టీచింగ్‌కు ఆటంకం రాకుండా చూసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే స్కూల్స్‌లో సెల్‌ఫోన్స్ బ్యాన్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది విద్యాశాఖ.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×