BigTV English

Chandrababu : “నేను విజన్.. జగన్ పాయిజన్”.. చంద్రబాబు..

Chandrababu : వచ్చే ఎన్నికల్లో టీడీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. పల్నాడు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ మార్క్‌ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారన్నారు. విద్యుత్‌ బిల్లులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచడన్నారు.

Chandrababu :   “నేను విజన్.. జగన్  పాయిజన్”..  చంద్రబాబు..

Chandrababu : వచ్చే ఎన్నికల్లో టీడీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. పల్నాడు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ మార్క్‌ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారన్నారు. విద్యుత్‌ బిల్లులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచడన్నారు.


రివర్స్‌ నిర్ణయాలతో రివర్స్‌ పాలన చేయడమే జగన్‌ మార్క్‌ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ గంజాయి సరఫరాలో ఏపీని నంబర్‌ వన్‌గా చేసిన ఘనతా ఆయనకే దక్కుతుందని విమర్శలు గుప్పించారు. విద్యుత్‌ బిల్లులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెంచడాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో డ్వాక్రా మహిళలతో పొదుపు చేయించడం నా విజన్ అని చంద్రబాబు అన్నారు. పేద పిల్లల కోసం విదేశీ విద్య అందించడం నా మార్క్ అన్నారు. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ చేస్తామన్నారు. రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం టీడీపీ పార్టీ మార్క్ అని చంద్రబాబు తెలిపారు. తనది విజన్‌ అయితే.. జగన్‌ది పాయిజన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.


Tags

Related News

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Payyavula Vs Botsa: మండలిలో పీఆర్సీ రచ్చ.. వాకౌట్ చేసిన వైసీపీ, మంత్రి పయ్యావుల ఏమన్నారు?

Tirumala: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

Big Stories

×