E-Paper
Advertisement

Vijayawada News : దేవినేని ఇంటికి జగన్.. విజయవాడలోనే యార్లగడ్డ కీలక మీట్..

Vijayawada News : దేవినేని ఇంటికి జగన్.. విజయవాడలోనే యార్లగడ్డ కీలక మీట్..
YCP Jagan latest news

YCP Jagan latest news(Political news in AP) :

ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ పరిణామం ఇది. విజయవాడలోని దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులతో అక్కడ మంతనాలు సాగించారు.

గతంలో చంద్రబాబు చేపట్టిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం విజయవాడలో జరిగే ముందు దేవినేని అవినాష్‌తో సమావేశమయ్యారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు రేపు విజయవాడలోకి లోకేష్ యువగళం పాదయాత్ర ఎంట్రీ ఇస్తున్న సమయంలో దేవినేని అవినాష్‌తో జగన్ భేటీ కావడాన్ని స్థానిక నాయకులు గుర్తుచేస్తున్నారు.

మరోవైపు విజయవాడకు కొద్ది దూరంలోని గన్నవరంలో కమ్మ సామాజిక వర్గానికే చెందిన యార్లగడ్డ వెంకట్రావ్ కూడా కీలక సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ తనను పట్టించుకోవడం లేదని ఆయన తన అనుచరుల దగ్గర వాపోయారు. ఇదే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో హాట్ హాట్ చర్చకు దారితీస్తోంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×