Big Stories

AP Congress Candidates: 114 అసెంబ్లీ, 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..

YS Sharmila congress news
AP Congress Candidates

AP Congress Candidates(Andhra pradesh election news): ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 114 అసెంబ్లీ స్థానాలకు, 5 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కడప ఎంపీగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల పోటీ చేయనున్నారు.

- Advertisement -

ఇక కాకినాడ నుంచి పల్లం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామపుల్లయ్య యాదవ్ ఎంపీ బరిలో నిల్చోనున్నారు.

- Advertisement -

అటు 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.

AP Congress candidates
AP Congress candidates
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News