![YS Sharmila congress news](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/ys-sharmila-in-1.jpg)
AP Congress Candidates(Andhra pradesh election news): ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 114 అసెంబ్లీ స్థానాలకు, 5 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కడప ఎంపీగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల పోటీ చేయనున్నారు.
- Advertisement -
ఇక కాకినాడ నుంచి పల్లం రాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ నుంచి రామపుల్లయ్య యాదవ్ ఎంపీ బరిలో నిల్చోనున్నారు.
- Advertisement -
అటు 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.
![AP Congress candidates](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/AP-3.jpg)
- Advertisement -