BigTV English
Advertisement

East Godavari : ఘోర ప్రమాదం.. చిన్నారి‌తో సహా ముగ్గురు దుర్మరణం..

East Godavari: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

East Godavari : ఘోర ప్రమాదం.. చిన్నారి‌తో సహా ముగ్గురు దుర్మరణం..

East Godavari : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.


కారు టైరు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పేలిన కారు డివైడర్‌ అవతలి వైపు వెళ్తొన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలంలోనే ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం దేవరపల్లి, కొవ్వూరు, గోపాలపురం ఆస్పత్రులకు తరలించారు.


Related News

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Big Stories

×