E-Paper
Advertisement

East Godavari : ఘోర ప్రమాదం.. చిన్నారి‌తో సహా ముగ్గురు దుర్మరణం..

East Godavari: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

East Godavari : ఘోర ప్రమాదం.. చిన్నారి‌తో సహా ముగ్గురు దుర్మరణం..

East Godavari : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

కారు టైరు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పేలిన కారు డివైడర్‌ అవతలి వైపు వెళ్తొన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన స్థలంలోనే ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం దేవరపల్లి, కొవ్వూరు, గోపాలపురం ఆస్పత్రులకు తరలించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×