E-Paper
Advertisement

Harish Rao : ఆ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదు.. హరీశ్‌రావు విమర్శ..

Harish Rao : తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదన్నారు. దుబ్బాకలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆలోచిస్తాయన్నారు.

Harish Rao : ఆ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదు.. హరీశ్‌రావు విమర్శ..
Advertisement

Harish Rao : తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదన్నారు. దుబ్బాకలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆలోచిస్తాయన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే.. హక్కులను కాపాడుకోగలమన్నారు. విభజన చట్టంలోని హామీలను పదేళ్లుగా బీజేపీ అమలు చేయలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేశాకే.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు అడగాలి అని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.

Tags

Related News

కారు కొనడానికి వచ్చి.. పిస్టల్‌ చూపించి కారుతో ఉడాయించారు!

మూసీ మధ్యలో 3 ఎకరాల భూమి కబ్జా.. వారిపై హైడ్రా సైలెంట్ ఎందుకు?

మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా.. అయితే మీకు గుడ్ న్యూస్!

KTR, హరీష్‌రావులకు గద్దర్ అవార్డులు గ్యారెంటీ.. మాక్ అసెంబ్లీపై మెట్టు సాయికుమార్ సెటైర్లు!

కోదాడ మెగా జాబ్ మేళా.. 300 కంపెనీలు, 4 వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

బీసీ కులగణన పేరుతో కేంద్రం మోసం.. డేంజర్‌ జోన్‌లో ఆ రెండు కులాలు..?

నాగార్జునసాగర్‌లో 200 టీఎంసీల నీరు మాయం.. సర్కార్ పై జగదీశ్వర్ రెడ్డి ఫైర్!

ఇంద్రవెల్లి వేదికగా కవిత బిగ్ స్కెచ్.. అక్టోబర్‌లో భారీ బహిరంగ సభ!

Big Stories

Advertisement
×