E-Paper
Advertisement

Harish Rao : ఆ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదు.. హరీశ్‌రావు విమర్శ..

Harish Rao : తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదన్నారు. దుబ్బాకలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆలోచిస్తాయన్నారు.

Harish Rao : ఆ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదు.. హరీశ్‌రావు విమర్శ..

Harish Rao : తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదన్నారు. దుబ్బాకలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆలోచిస్తాయన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే.. హక్కులను కాపాడుకోగలమన్నారు. విభజన చట్టంలోని హామీలను పదేళ్లుగా బీజేపీ అమలు చేయలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేశాకే.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు అడగాలి అని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×