E-Paper
Advertisement

Harish Rao : ఆ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదు.. హరీశ్‌రావు విమర్శ..

Harish Rao : తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదన్నారు. దుబ్బాకలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆలోచిస్తాయన్నారు.

Harish Rao : ఆ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదు.. హరీశ్‌రావు విమర్శ..
Advertisement

Harish Rao : తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ మాత్రమేనని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జాతీయ పార్టీలకు రాష్ట్ర బాగోగులు అవసరం లేదన్నారు. దుబ్బాకలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారం గురించి మాత్రమే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆలోచిస్తాయన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే.. హక్కులను కాపాడుకోగలమన్నారు. విభజన చట్టంలోని హామీలను పదేళ్లుగా బీజేపీ అమలు చేయలేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేశాకే.. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు అడగాలి అని హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×