BigTV English

Election Commission: వారి స్థానంలో కొత్త అధికారుల నియామకం.. రాత్రి 8 గం. లోపు ఛార్జ్ తీసుకోవాలన్న ఈసీ!

Election Commission: వారి స్థానంలో కొత్త అధికారుల నియామకం.. రాత్రి 8 గం. లోపు ఛార్జ్ తీసుకోవాలన్న ఈసీ!
Election Commission Appointed IAS, IPS Officers In AP
Election Commission Appointed IAS, IPS Officers In AP

Election Commission Appointed IAS, IPS Officers In AP: ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పలువురి అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమించిన అధికారులు ఈ రాత్రి 8 గంటల్లోగా ఛార్జ్ తీసుకోవాలని ఆదేశించింది.


కొత్తగా నియమించిన వారిలో ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారులు, ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు ఉన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా డీకే బాలాజీ, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా వి. వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌లను నియమించింది ఈసీ. ఇక గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వానికి షాక్.. కీలక అధికారులపై ఈసీ బదిలీ వేటు..


ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా బిందు మాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరీఫ్ హఫీజ్‌లను నియమించింది ఈసీ.

Related News

Mega DSC Utsav: 150 రోజుల్లో 15,941 మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి.. ఇక ప్రతి ఏటా టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్

Uppada: పవన్ భరోసా.. ఉప్పాడలో ఆందోళన విరమించిన మత్స్యకారులు

Tirumala Geo Tagging: తిరుమలలో భక్తుల భద్రతకు టీటీడీ వినూత్న ఆలోచన.. పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్

Amaravati – Jagan: అమరావతి పై వైసీపీ వైఖరి చెప్పాల్సింది సజ్జల కాదు జగన్.. ఏపీ అసెంబ్లీ లో ఆసక్తికర ప్రస్తావన

Ontimitta Sri Rama Statue: ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

AP Assembly Session: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. మండలిలో రచ్చ రచ్చ

Cm Chandrababu: అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మా.. సీఎం చంద్రబాబు సీరియస్

Ayyanna vs Jagan: జగన్ రప్పా రప్పా కామెంట్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం, ఆయన్ని చూసి నేర్చుకో

Big Stories

×