E-Paper
Advertisement

Gold Seized in Eluru: ఏలూరులో తనిఖీలు.. 72 కిలోల బంగారం, లక్షల్లో నగదు స్వాధీనం!

Gold Seized in Eluru: ఏలూరులో తనిఖీలు.. 72 కిలోల బంగారం, లక్షల్లో నగదు స్వాధీనం!
Advertisement
Gold Seize
Gold Seize

Gold Seize in Eluru during the Elections 2024: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. ఏలూరులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం, వెండి ఆభరణాలు, లక్షల్లో నగదు పట్టుకున్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోకి నలుమూలల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యేక స్క్వాడ్ బృందాలతో నిరంతరం తనిఖీ చేస్తున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఏలూరు జిల్లా కలపర్ను టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక కారులో 50 కిలోల బంగారం, వెండి, మరో కారులో 22 కిలోల బంగారం, వెండి ఆభరణాలను గుర్తించి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లో తెలుసా..?

Advertisement

హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు ఓ కారులో రూ.15 లక్షల నగదును గుర్తించి వాటిని పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వాహనదారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ బంగారాన్ని విజయవాడ నుంచి భీమవరానికి తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు అధికారులు వెల్లడించారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×