BigTV English

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం.. పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు..

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం.. పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు..

Chittoor : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీకోట మండలం పలమనేరులో గత వారం రోజులుగా ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. కృష్ణాపురం, మోట్లపల్లి, గోనుమాకులపల్లి, తెట్టుబండపల్లి గ్రామాలలో 13 ఏనుగులు పంటలపై స్వైర విహారం చేస్తున్నాయి. ఏనుగుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఎప్పుడు.. ఎటువైపు నుంచి.. వచ్చి ఏనుగులు దాడి చేస్తాయో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


ఏనుగులు స్వైర విహారం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు ఏమి చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఏనుగుల దాడిలో లక్షల్లో పంటలను నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు‌. ఇప్పటి వరకు పంటలను మాత్రమే నాశనం చేసిన ఏనుగులు.. ప్రజలపై దాడి చేయకముందే అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×