BigTV English

Temple Employee: శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి.. భక్తులు గుర్తుపట్టి..

Temple Employee: శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి..  భక్తులు గుర్తుపట్టి..
Advertisement

Temple Employee: ఏపీలోని ఓ ఉద్యోగి మద్యం తాగి దేవాలయంలో విధులకు హాజరైనట్లు తెలుస్తోంది. భక్తులు అతడిని గుర్తించి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. క్యూ కంపార్టు మెంటులో గురువారం రాత్రి 9 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకున్నది.


అనంతరం పలువురు భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉన్నతాధికారి అక్కడికి చేరుకుని వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటుంటే ఏం చేస్తున్నారంటూ వారిని భక్తులు నిలదీశారు. ఆలయ పవిత్రతను కాపాడే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ వారు మండిపడ్డారు.

Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పంపిణీ


ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారింటి ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన విషయమై తెల్లవారుజామున భక్తులు ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు.

Related News

Lokesh In Kurnool: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్

Modi Kurnool: బాబు-పవన్ రూపంలో ఏపీలో శక్తిమంతమైన నాయకత్వం ఉంది -కర్నూలు సభలో మోదీ

Pawan Kalyan:15 ఏళ్లు మనదే అధికారం.. హై ఓల్టేజ్ స్పీచ్

CM Chandrababu: ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్లు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: లండన్ టూర్‌కి సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు, ఎప్పుడంటే..

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Narayana Nadendla: అలా మాట్లాడటం సరికాదు.. నారాయణపై నాదెండ్ల సీరియస్

Jagan: జగన్ ఇరుక్కుపోయారా? ఫారెన్ టూర్‌ చిక్కులు.. రంగంలోకి సీబీఐ, ఇప్పుడెలా?

Big Stories

×