E-Paper
Advertisement

Temple Employee: శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి.. భక్తులు గుర్తుపట్టి..

Temple Employee: శ్రీశైలంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి..  భక్తులు గుర్తుపట్టి..
Advertisement

Temple Employee: ఏపీలోని ఓ ఉద్యోగి మద్యం తాగి దేవాలయంలో విధులకు హాజరైనట్లు తెలుస్తోంది. భక్తులు అతడిని గుర్తించి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. క్యూ కంపార్టు మెంటులో గురువారం రాత్రి 9 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకున్నది.

అనంతరం పలువురు భక్తులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఉన్నతాధికారి అక్కడికి చేరుకుని వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సిబ్బంది మద్యం తాగి విధుల్లో పాల్గొంటుంటే ఏం చేస్తున్నారంటూ వారిని భక్తులు నిలదీశారు. ఆలయ పవిత్రతను కాపాడే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ వారు మండిపడ్డారు.

Advertisement

Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. వాలంటీర్లు లేకుండానే పెన్షన్ పంపిణీ

ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారింటి ఇలాంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన విషయమై తెల్లవారుజామున భక్తులు ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×