E-Paper
Advertisement

Idols: నదీతీరంలో నాగదేవతలు.. కుప్పగా విగ్రహాలు.. అరిష్టమా?

Idols: నదీతీరంలో నాగదేవతలు.. కుప్పగా విగ్రహాలు.. అరిష్టమా?
idols

Idols: గుంటూరు జిల్లా సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలొ భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు బయటపడ్డాయి. ఒకటి, రెండు కాదు.. సుమారు 50 వరకూ నాగదేవతల విగ్రహాలు. వరుసగా పేర్చి ఉన్నాయి. విగ్రహాలన్నీ దెబ్బతిని ఉన్నాయి.

ఆ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? నాగ ప్రతిమలు ప్రస్తుత కాలానికి చెందినవా? లేక ప్రాచీన కాలానికి చెందినవా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

శిల్పులు చెక్కిన డ్యామేజ్ ప్రతిమలను ఇక్కడ పడేశారా? లేదా ఎక్కడైనా గుడుల కూల్చివేత విగ్రహాలు ఇక్కడ నదిలో వదిలిపెట్టారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇలాంటి విగ్రహాలు ఎక్కడపడితే అక్కడ పెడితే దోషాలు చుట్టుముడతాయని, అందుకే ఇలా నదిలో విగ్రహాలు వదలి వెళ్లారని స్థానికుల్లో చర్చ జరుగుతోంది. కృష్ణా నది లోతుల్లో మరిన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×