E-Paper
Advertisement

Idols: నదీతీరంలో నాగదేవతలు.. కుప్పగా విగ్రహాలు.. అరిష్టమా?

Idols: నదీతీరంలో నాగదేవతలు.. కుప్పగా విగ్రహాలు.. అరిష్టమా?
Advertisement
idols

Idols: గుంటూరు జిల్లా సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలొ భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు బయటపడ్డాయి. ఒకటి, రెండు కాదు.. సుమారు 50 వరకూ నాగదేవతల విగ్రహాలు. వరుసగా పేర్చి ఉన్నాయి. విగ్రహాలన్నీ దెబ్బతిని ఉన్నాయి.

ఆ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? నాగ ప్రతిమలు ప్రస్తుత కాలానికి చెందినవా? లేక ప్రాచీన కాలానికి చెందినవా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

Advertisement

శిల్పులు చెక్కిన డ్యామేజ్ ప్రతిమలను ఇక్కడ పడేశారా? లేదా ఎక్కడైనా గుడుల కూల్చివేత విగ్రహాలు ఇక్కడ నదిలో వదిలిపెట్టారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇలాంటి విగ్రహాలు ఎక్కడపడితే అక్కడ పెడితే దోషాలు చుట్టుముడతాయని, అందుకే ఇలా నదిలో విగ్రహాలు వదలి వెళ్లారని స్థానికుల్లో చర్చ జరుగుతోంది. కృష్ణా నది లోతుల్లో మరిన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×