E-Paper
Advertisement

Idols: నదీతీరంలో నాగదేవతలు.. కుప్పగా విగ్రహాలు.. అరిష్టమా?

Idols: నదీతీరంలో నాగదేవతలు.. కుప్పగా విగ్రహాలు.. అరిష్టమా?
Advertisement
idols

Idols: గుంటూరు జిల్లా సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలొ భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువభాగాన రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు బయటపడ్డాయి. ఒకటి, రెండు కాదు.. సుమారు 50 వరకూ నాగదేవతల విగ్రహాలు. వరుసగా పేర్చి ఉన్నాయి. విగ్రహాలన్నీ దెబ్బతిని ఉన్నాయి.

ఆ విగ్రహాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? నాగ ప్రతిమలు ప్రస్తుత కాలానికి చెందినవా? లేక ప్రాచీన కాలానికి చెందినవా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.

Advertisement

శిల్పులు చెక్కిన డ్యామేజ్ ప్రతిమలను ఇక్కడ పడేశారా? లేదా ఎక్కడైనా గుడుల కూల్చివేత విగ్రహాలు ఇక్కడ నదిలో వదిలిపెట్టారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఇలాంటి విగ్రహాలు ఎక్కడపడితే అక్కడ పెడితే దోషాలు చుట్టుముడతాయని, అందుకే ఇలా నదిలో విగ్రహాలు వదలి వెళ్లారని స్థానికుల్లో చర్చ జరుగుతోంది. కృష్ణా నది లోతుల్లో మరిన్ని విగ్రహాలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×