BigTV English

Vizag News : విశాఖలో కేరళ యువతి సూసైడ్.. ఆమె చావుకు ఎవరు కారణం?

Vizag News : విశాఖలో కేరళ యువతి సూసైడ్.. ఆమె చావుకు ఎవరు కారణం?
Vizag


Vizag News : విశాఖపట్నంలో మెడికో ఆత్మహత్య చేసుకుంది. కేరళకు చెందిన మెడికో.. వైజాగ్ డాబా గార్డెన్స్‌లోని లాడ్జిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది.

లోపలి నుంచి గడియ పెట్టుకుని గదిలో ఆత్మహత్యకు పాల్పడగా.. పోలీసులు తలపులు విరగొట్టి లోనికి వెళ్లారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.


చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న రమేష్ కృష్ణ అనే యువతి.. విశాఖకు వచ్చి సూసైడ్ చేసుకోవడం పలు అనుమానాలు తావిస్తోంది. జీవితంలో ఓడిపోయానని.. తన చావుకు ఎవరు బాధ్యులు కాదంటూ మలయాళంలో సూసైడ్ నోట్ రాసి ఉంది.

Related News

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Big Stories

×