BigTV English
Advertisement

Kadapa : రియల్ ఎస్టేట్ గొడవలు.. అన్నదమ్ముల దారుణ హత్య..

Kadapa : కడపజిల్లా బద్వేల్ ప్రాంతంలో సిద్దవటం రోడ్డులో అన్నదమ్ములపై దుండగులు కత్తులతో దాడి చేసారు. దాడిలో ఇద్దరు మరణఇంచారు. ఘటన స్థలంలోనే తమ్ముడు ప్రశాంత్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకర్ని ఆసుపత్రికి తరలిస్తుడంగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

Kadapa : రియల్ ఎస్టేట్ గొడవలు.. అన్నదమ్ముల దారుణ హత్య..

Kadapa : కడప జిల్లా బద్వేల్ ప్రాంతంలో సిద్దవటం రోడ్డులో అన్నదమ్ములపై దుండగులు కత్తులతో దాడి చేశారు. దాడిలో ఇద్దరు మరణించారు. ఘటన స్థలంలోనే తమ్ముడు ప్రశాంత్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకర్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.


స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులకు గత కొద్దిరోజులుగా మరోవర్గం వారితో వివాదాలున్నాయని స్థానికులు తెలిపారు. రియల్ ఎస్టేట్ తగాదాల నేపథ్యంలో నిందితులు దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించారు.


Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×