E-Paper
Advertisement

Kadapa : రియల్ ఎస్టేట్ గొడవలు.. అన్నదమ్ముల దారుణ హత్య..

Kadapa : కడపజిల్లా బద్వేల్ ప్రాంతంలో సిద్దవటం రోడ్డులో అన్నదమ్ములపై దుండగులు కత్తులతో దాడి చేసారు. దాడిలో ఇద్దరు మరణఇంచారు. ఘటన స్థలంలోనే తమ్ముడు ప్రశాంత్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకర్ని ఆసుపత్రికి తరలిస్తుడంగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

Kadapa : రియల్ ఎస్టేట్ గొడవలు.. అన్నదమ్ముల దారుణ హత్య..

Kadapa : కడప జిల్లా బద్వేల్ ప్రాంతంలో సిద్దవటం రోడ్డులో అన్నదమ్ములపై దుండగులు కత్తులతో దాడి చేశారు. దాడిలో ఇద్దరు మరణించారు. ఘటన స్థలంలోనే తమ్ముడు ప్రశాంత్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకర్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులకు గత కొద్దిరోజులుగా మరోవర్గం వారితో వివాదాలున్నాయని స్థానికులు తెలిపారు. రియల్ ఎస్టేట్ తగాదాల నేపథ్యంలో నిందితులు దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×