E-Paper
Advertisement

TDP Mahanadu: మహానాడులో లోకేశ్ గ్రాండ్ ఎంట్రీ.. పసుపు పండుగ షురూ..

TDP Mahanadu: మహానాడులో లోకేశ్ గ్రాండ్ ఎంట్రీ.. పసుపు పండుగ షురూ..
nara lokesh mahanadu

TDP Mahanadu Meeting(AP Political News): అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. రాజమండ్రిలో పసుపు పండుగ మొదలైంది. టీడీపీ మహానాడుకు ఏపీ, తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

యువగళం పాదయాత్రకు నారా లోకేష్ విరామం ప్రకటించి.. మహానాడుకు హాజరయ్యారు. తొలుత గుంటూరు పార్లమెంట్ ప్రతినిధిగా నమోదు చేయించుకున్నారు. వేదికపై ఆశీనులైన ప్రతి ఒక్కరినీ పలకరించారు లోకేష్. కార్యకర్తలకు అభివాదం చేశారాయన.

రాజమహేంద్రవరం పసుపు రంగు పులుముకుంది. టీడీపీ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. జగన్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయంటున్న టీడీపీ.. రాజమండ్రి మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేసింది.

తొలిరోజు ప్రతినిధుల సభ జరుగుతుంది. 21 తీర్మానాలపై చర్చించనున్నారు. వాటికి ఆమోదం తెలుపుతారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై డిజిటల్ ప్రదర్శన ఉంటుంది.

ఆదివారం బహిరంగ సభ నిర్వహిస్తారు. 15 లక్షల మంది హాజరవుతారని అంచనా వేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. రక్తదాన శిబిరం నిర్వహించారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×