BigTV English
Advertisement

NIA Court : కోడి కత్తితో దాడి కేసు.. నో బెయిల్.. జైల్లోనే దీక్షకు నిందితుడు సిద్ధం..

NIA Court : కోడి కత్తితో దాడి కేసు.. నో బెయిల్.. జైల్లోనే దీక్షకు నిందితుడు సిద్ధం..

NIA Court: కోడికత్తితో జగన్ పై దాడి చేసిన కేసులో విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బెయిల్‌ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే బెయిల్‌ అంశం తమ పరిధిలో లేదని ఎన్‌ఐఏ కోర్టు తేల్చిచెప్పింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది.


గతంలో శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అయితే ఈ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా పడింది.

మరోవైపు కేసు జాప్యంపై నిందితుడు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. జైల్లోనే దీక్ష చేపడతానని తెలిపాడు. ఈ నెల 11 నుంచి దీక్ష చేస్తానని ప్రకటించాడు. 2018లో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తితో శ్రీనివాస్‌ దాడి చేశాడు. అప్పటి నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×