BigTV English

NIA Court : కోడి కత్తితో దాడి కేసు.. నో బెయిల్.. జైల్లోనే దీక్షకు నిందితుడు సిద్ధం..

NIA Court : కోడి కత్తితో దాడి కేసు.. నో బెయిల్.. జైల్లోనే దీక్షకు నిందితుడు సిద్ధం..

NIA Court: కోడికత్తితో జగన్ పై దాడి చేసిన కేసులో విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. బెయిల్‌ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాస్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. అయితే బెయిల్‌ అంశం తమ పరిధిలో లేదని ఎన్‌ఐఏ కోర్టు తేల్చిచెప్పింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది.


గతంలో శ్రీనివాస్‌కు ఎన్‌ఐఏ కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అయితే ఈ బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌ తరఫు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 11కు వాయిదా పడింది.

మరోవైపు కేసు జాప్యంపై నిందితుడు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. జైల్లోనే దీక్ష చేపడతానని తెలిపాడు. ఈ నెల 11 నుంచి దీక్ష చేస్తానని ప్రకటించాడు. 2018లో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తితో శ్రీనివాస్‌ దాడి చేశాడు. అప్పటి నుంచి నిందితుడు జైల్లోనే ఉన్నాడు.


Related News

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

Big Stories

×