E-Paper
Advertisement
Dance by 350 artistes: మంత్రాలయంలో మంత్ర ముగ్ధులను చేసిన నాట్యం..అంతర్జాతీయ రికార్డు
Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాం.. ఆయిల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా నష్టం
Eluru Mayor Noorjahan: టీడీపీలోకి మరో ఇద్దరు కీలక నేతలు.. ముహూర్తం ఖరారు!
IAS Officers: బ్రేకింగ్ న్యూస్.. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్స్
AP Weather : ఏపీకి భారీ వర్షసూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Chevireddy: విధేయతకు వీరతాడు.. చెవిరెడ్డి ఇష్యూతో వైసీపీలో అంతర్యుద్ధం
Bhumana Karunakar Reddy: ఆ భయంతోనే భూమన సైలెంట్ గా ఉన్నారా ?
MLC Ananthababu: గోరంట్ల మాధవ్.. దువ్వాడ శ్రీనివాస్.. ఇప్పుడు అనంతబాబు.. ఏంటా కథ
Minister Narayana: ఏపీ ప్రజలకు శుభవార్త.. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం..
Roja: జగన్‌కు రోజా ఝలక్? పార్టీ మారేందుకు సన్నహాలు, అక్కడా లక్ పరీక్షించుకొనేందుకు ప్రయత్నాలు
Ex MLA Pinnelli: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. కంటతడి పెట్టిన కొడుకు.. నేరుగా అక్కడికి..

Ex MLA Pinnelli: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి.. కంటతడి పెట్టిన కొడుకు.. నేరుగా అక్కడికి..

Ex MLA Pinnelli: దాదాపు రెండు నెలల తర్వాత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో పిన్నెల్లి కొడుకు కంటతడి పెట్టాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం డ్యామేజ్ వ్యవహారంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు న్యాయస్థానం జోక్యంతో పోలీసులకు లొంగిపోయారు. దీంతో పిన్నెల్లిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. బెయిల్‌పై బయటకు […]

Malaysia: కౌలాలంపూర్‌లో కుప్పం మహిళ గల్లంతు, నడుస్తుండగా..
AP Deputy Cm Pawan: అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల్ని ఆదుకుంటాం.. డిప్యూటీ సీఎం హామీ
Jagan Vs Atchannaidu: నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దు.. జగన్‌పై రెచ్చిపోయిన మంత్రి అచ్చెన్నాయుడు

Jagan Vs Atchannaidu: నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దు.. జగన్‌పై రెచ్చిపోయిన మంత్రి అచ్చెన్నాయుడు

Jagan Vs Atchannaidu: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దంటూ ఆయనపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలిచినప్పటికీ, కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు నిస్సిగ్గుగా దుష్ర్పచారం చేస్తున్నారంటూ మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. ధర్నా చేస్తానని జగన్ […]

Big Stories

Advertisement
×