E-Paper
Advertisement

IAS Officers: బ్రేకింగ్ న్యూస్.. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్స్

IAS Officers: బ్రేకింగ్ న్యూస్.. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్స్
Advertisement

IAS Officers transferred: ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పలువురు నూతన ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 9లోగా రిపోర్టు చేయాలని కొత్త సబ్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

  • నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా కల్పశ్రీ
  • మర్కాపురం సబ్ కలెక్టర్‌గా వెంకట్ త్రివినాగ్
  • పాడేరు సబ్ కలెక్టర్‌గా శౌర్యమన్ పటేల్
  • కందుకూరు సబ్ కలెక్టర్‌గా తిరుమణిశ్రీ పూజ
  • బాపట్ల సబ్ కలెక్టర్‌గా ప్రాకర్ జైన్
  • తెనాలి సబ్ కలెక్టర్‌గా సంజనా సింహ
  • తిరుపతి సబ్ కలెక్టర్‌గా రఘవేంద్రా మీనా
  • పాలకొండ సబ్ కలెక్టర్‌గా యశ్వంత్ కుమార్ రెడ్డి
  • చిత్తూరు జేసీగా విద్యాధరి
  • పెనుకొండ సబ్ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×