E-Paper
Advertisement

IAS Officers: బ్రేకింగ్ న్యూస్.. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్స్

IAS Officers: బ్రేకింగ్ న్యూస్.. ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసిన ఐఏఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్స్
Advertisement

IAS Officers transferred: ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పలువురు నూతన ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 9లోగా రిపోర్టు చేయాలని కొత్త సబ్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

  • నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా కల్పశ్రీ
  • మర్కాపురం సబ్ కలెక్టర్‌గా వెంకట్ త్రివినాగ్
  • పాడేరు సబ్ కలెక్టర్‌గా శౌర్యమన్ పటేల్
  • కందుకూరు సబ్ కలెక్టర్‌గా తిరుమణిశ్రీ పూజ
  • బాపట్ల సబ్ కలెక్టర్‌గా ప్రాకర్ జైన్
  • తెనాలి సబ్ కలెక్టర్‌గా సంజనా సింహ
  • తిరుపతి సబ్ కలెక్టర్‌గా రఘవేంద్రా మీనా
  • పాలకొండ సబ్ కలెక్టర్‌గా యశ్వంత్ కుమార్ రెడ్డి
  • చిత్తూరు జేసీగా విద్యాధరి
  • పెనుకొండ సబ్ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×