BigTV English
Advertisement

Pawan kalyan : విశాఖ సాగర తీరంలో పవన్ కల్యాణ్..

Pawan kalyan :  విశాఖ సాగర తీరంలో పవన్ కల్యాణ్..

Pawan kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ సాగరతీరంలో కాసేపు సరదాగా గడిపారు. పార్టీ నేతలతో కలిసి కాపులప్పాడ బీచ్‌ను సందర్శించారు. సముద్ర తీరంలో మత్స్యకారులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రుషికొండను సందర్శించారు. జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, విశాఖ కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ జనసేనాని వెంట ఉన్నారు.



Related News

Pawan Kalyan: రోడ్లపై నిర్లక్ష్యం.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్!

Jagan Tour: అప్పుడు పరదాల్లో, ఇప్పుడు పొలాల్లో.. ఏంటి జగన్ ఇది!

Srisailam Landslide: శ్రీశైలంలో భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..

YS Jaganmohan Reddy: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు కన్నీరు.. ప్రభుత్వంపై జగన్ విమర్శలు

Papikondalu Tour: పాపికొండల బోటు షికారు షురూ.. ప్యాకేజీ వివరాలు ఇదిగో

Ysrcp Politics: ఎట్టకేలకు ప్రయత్నాలు ఫలించాయి.. సజ్జల భార్గవ్‌కు కొత్త పోస్టు, ఈసారెక్కడ?

YS Jagan: వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనలో అపశ్రుతి..

Srikakulam News: ఛీ.. ఛీ.. అసలు మనిషేనా.. విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న టీచర్..

Big Stories

×