Pawan kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ సాగరతీరంలో కాసేపు సరదాగా గడిపారు. పార్టీ నేతలతో కలిసి కాపులప్పాడ బీచ్ను సందర్శించారు. సముద్ర తీరంలో మత్స్యకారులతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రుషికొండను సందర్శించారు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, విశాఖ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జనసేనాని వెంట ఉన్నారు.
- Advertisement -
- Advertisement -