E-Paper
Advertisement

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. వృద్ధురాలిపై యువకుడి అఘాయిత్యం..

Prakasam Crime: మార్కాపురంలో దారుణం.. వృద్ధురాలిపై యువకుడి అఘాయిత్యం..
Advertisement

Prakasam Crime: ఆడపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన క్రూరులను న్యాయస్థానాలు ఎంత కఠినంగా శిక్షించినా.. మిగతా వారిలో ఏ కోశాన కించిత్ మార్పు రావడం లేదు. చిన్నపిల్ల నుంచి పండు ముసలి వరకూ.. ఆడతనం ఉంటే చాలు అనుకుంటూ.. ఇష్టారీతిన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

మద్యంమత్తులో కళ్లుమూసుకుపోయిన ఒక కామాంధుడు.. వృద్ధురాలిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటుచేసుకుంది. కమలనాథ్ అనే యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి.. ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. కంగుతిన్న ఆమె.. బిగ్గరగా కేకలు వేయగా.. ఆమె నోరు నొక్కి.. అత్యాచారం చేసి పరారయ్యాడు.

Advertisement

ఈ అఘాయిత్యం గురించి వృద్ధురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు అస్వస్థతకు గురవ్వడంతో.. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు కమలనాథ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Related News

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

Big Stories

Advertisement
×