BigTV English

Sad Incident: ఘోరం.. ప్రమాద స్థలాన్ని చూపించబోయి తనే యాక్సిడెంట్‌లో దుర్మరణం

Sad Incident: ఘోరం.. ప్రమాద స్థలాన్ని చూపించబోయి తనే యాక్సిడెంట్‌లో దుర్మరణం

Sad Incident in Thottambedu: తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రమాదం జరగగా. .ఆ ప్రమాద స్థలాన్ని చూపించేందుకు వెళ్లిన ఓ అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గ్రామ సమీపంలో నాయుడుపేట-మదనపల్లి జాతీయ రోడ్డుపై చోటుచేసుకుంది.


వివరాల ప్రకారం.. తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం ఎస్‌టీ కాలనీకి చెందిన వెంకటేష్‌ (35 15 ఏళ్లుగా బసవయ్యపాలెం చెక్‌పోస్టు వద్ద ఒప్పంద ఫారెస్ట్‌ వాచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దకన్నలి దగ్గరలో ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్, కేరళ బస్సు బలంగా ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి బయలుదేరారు.

అయితే అక్కడే విధుల్లో ఉన్న వెంకటేష్ ను వెంట తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తుండగా.. పోలీస్ వాహనాన్ని మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్లింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ స్పాట్ లోనే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.


Related News

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

Big Stories

×