E-Paper
Advertisement

Robbery: ఒకేసారి ఆరు ఇళ్లల్లో చోరీలు.. ఖమ్మంలో రెచ్చిపోయిన దొంగలు

Robbery: ఒకేసారి ఆరు ఇళ్లల్లో చోరీలు.. ఖమ్మంలో రెచ్చిపోయిన దొంగలు

Khammam: ఖమ్మంలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. ఏకంగా ఒకే రోజులో 6 ఇళ్లలో చోరీలకు పాల్పడటం.. స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంటి తాళాలను పగలకొట్టి విలువైన బంగారం, వెండి, నగదు మరికొన్ని ఇతర వస్తువులను ఎత్తుకొని పోతున్నారు. వైఎస్ఆర్ కాలనీలో అర్ధరాత్రి దొంగల ముఠా హల్ చల్ చేసింది. దొంగలంతా ఒకే సమయంలో పలు ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తాళాలు పగలగొట్టి.. ఇళ్లలోకి చొరబడి విలువైన బంగారం, నగదును దొంగిలించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ , ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Related News

12 ఏళ్ల తర్వాత.. ప్రధాని మోదీతో తమిళనాడు సీఎం విజయ్ ‘క్రేజీ’ భేటీ!

Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Adulterated Milk: కల్తీ పాలకు కారణం అదేనా? విజయ్ డైరీ చైర్మన్ చలసాని సంచలన వ్యాఖ్యలు!

Isha Foundation: ఇషా ఫౌండేషన్ లో మహా శివునికి దివ్య దర్శనం.. ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్క

Raghavender Reddy: ఊరికి కరెంట్, రోడ్లు, 60 ఇల్లులు ఇచ్చారు..! సార్ ఎంత మంచివారంటే.. గ్రామస్తులు ఎమోషనల్

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Errabelli Dayakar: వెన్నం కుటుంబానికి తీరని లోటు.. రాఘవేందర్ రెడ్డి మృతికి ఎర్రబెల్లి సంతాపం

CM Revanth: వెన్నం రాఘవేంద్ర రెడ్డి కన్నుమూత.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి

Big Stories

×