E-Paper
Advertisement

Robbery: ఒకేసారి ఆరు ఇళ్లల్లో చోరీలు.. ఖమ్మంలో రెచ్చిపోయిన దొంగలు

Robbery: ఒకేసారి ఆరు ఇళ్లల్లో చోరీలు.. ఖమ్మంలో రెచ్చిపోయిన దొంగలు
Advertisement

Khammam: ఖమ్మంలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. ఏకంగా ఒకే రోజులో 6 ఇళ్లలో చోరీలకు పాల్పడటం.. స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంటి తాళాలను పగలకొట్టి విలువైన బంగారం, వెండి, నగదు మరికొన్ని ఇతర వస్తువులను ఎత్తుకొని పోతున్నారు. వైఎస్ఆర్ కాలనీలో అర్ధరాత్రి దొంగల ముఠా హల్ చల్ చేసింది. దొంగలంతా ఒకే సమయంలో పలు ఇళ్లను టార్గెట్ చేసుకున్నారు. తాళాలు పగలగొట్టి.. ఇళ్లలోకి చొరబడి విలువైన బంగారం, నగదును దొంగిలించారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ , ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×