E-Paper
Advertisement

Sharmila Fires on AP Police: ఏపీ పోలీసులపై షర్మిల మండిపాటు.. సత్తెనపల్లి ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్

Sharmila Fires on AP Police: ఏపీ పోలీసులపై షర్మిల మండిపాటు.. సత్తెనపల్లి ఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్
Advertisement
YS Sharmila news today

Sharmila demanding response on Sattenapalli Incident(AP politics): సత్తెనపల్లిలో యూత్‌కాంగ్రెస్‌పై జరిగిన దాడిని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఖండించారు. ఏపీలో పోలీసులు వైకాపా కండువా లేని కార్యకర్తలు అని విమర్శించారు. సత్తెనపల్లిలో యూత్‌కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైకాపా గూండాలు దాడి చేశారు అన్నారు. పోలీసులు ప్రజల కోసం పని చేయాలి.. కాని ఏపీలో మాత్రం అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమే పోలీసులు ఉన్నారు అంటూ ట్విటర్ ద్వరా ప్రశ్నించారు.

Read More: ధ్యాత్మిక సేవలో చంద్రబాబు.. నివాసంలో రాజశ్యామల యాగం..

Advertisement

ప్రజాస్వామ్య బద్ధంగా నిరసిస్తే గొంతు నులిమి చంపాలని చూడటంతో పాటు బూట్లతో తొక్కిస్తారా అని మండిపడ్డారు. వైకాపా గూండాలను పక్కన పెట్టి మరీ దాడులు చేయిస్తున్నారు.. మీరు పోలీసులా లేక వైకాపా కిరాయి గూండాల అని నిలదీశారు.

ఇష్టారాజ్యంగా కొట్టడానికి మీకు హక్కులు ఎవరిచ్చారు అని పోలీసులపై విరుచుకుపడ్డారు. ఏపీలో పోలీసులు కండువా లేని వైకాపా కార్యకర్తలు అని విమర్శించారు. సత్తెనపల్లి ఘటనలో తమ నాయకులను విచక్షణారహితంగా కొట్టిన పోలీసు సిబ్బందిని వెంటనే సస్పండ్ చేస్తూ.. డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×