E-Paper
Advertisement

Srisailam : శ్రీశైలంలో చిరుత, ఎలుగు.. టీటీడీ తరహా చర్యలు షురూ..

Srisailam : శ్రీశైలంలో చిరుత, ఎలుగు.. టీటీడీ తరహా చర్యలు షురూ..
Advertisement
Srisailam

Srisailam : శ్రీశైలం దేవస్థానం పరిధిలో 3 రోజుల క్రితం ఎలుగుబంటి, చిరుత సంచార కలకలం రేపడంతో దేవస్థానం అధికారులు అలర్ట్ అయ్యారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు, భయాందోళనలకు లేకుండా టీటీడీ తరహాలోనే రక్షణ చర్యలు చేపట్టామని ఈవో తెలిపారు.

Advertisement

అటవీ శాఖ అధికారులతో క్రూర జంతువుల సంచారంపై చర్చించామని.. రక్షణ చర్యల్లో భాగంగా ఇకపై దేవస్థానం చుట్టూ టపాసులు కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

దేవస్థానం పరిధిలోకి జంతువులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు పనులను ప్రారంభిస్తామని ఈవో అన్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×