E-Paper
Advertisement

Srisailam : శ్రీశైలంలో చిరుత, ఎలుగు.. టీటీడీ తరహా చర్యలు షురూ..

Srisailam : శ్రీశైలంలో చిరుత, ఎలుగు.. టీటీడీ తరహా చర్యలు షురూ..
Advertisement
Srisailam

Srisailam : శ్రీశైలం దేవస్థానం పరిధిలో 3 రోజుల క్రితం ఎలుగుబంటి, చిరుత సంచార కలకలం రేపడంతో దేవస్థానం అధికారులు అలర్ట్ అయ్యారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు, భయాందోళనలకు లేకుండా టీటీడీ తరహాలోనే రక్షణ చర్యలు చేపట్టామని ఈవో తెలిపారు.

Advertisement

అటవీ శాఖ అధికారులతో క్రూర జంతువుల సంచారంపై చర్చించామని.. రక్షణ చర్యల్లో భాగంగా ఇకపై దేవస్థానం చుట్టూ టపాసులు కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

దేవస్థానం పరిధిలోకి జంతువులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు పనులను ప్రారంభిస్తామని ఈవో అన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×