E-Paper
Advertisement

Viveka Murder Case : జగన్ కు ముందే తెలుసు.. సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Viveka Murder Case : జగన్ కు ముందే తెలుసు.. సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Advertisement

Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వివేకా కుమార్తె సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి హత్య గురించి జగన్‌కు ముందే తెలుసని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సునీత స్వయంగా పలు అంశాలను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలతోపాటు అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.

అవినాష్‌ సీబీఐ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. 3సార్లు నోటీసులిచ్చినా విచారణకు హాజరుకాలేదన్నారు. అరెస్టును తప్పించుకునేందుకు తల్లి ఆరోగ్యాన్ని సాకుగా చూపించారని ఆరోపించారు. సాక్షులను ఎంపీ అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అవినాష్ రెడ్డికి సహకరిస్తోందన్నారు. కడప ఎంపీకి అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉందని సునీత ఆరోపించారు.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×