E-Paper
Advertisement

Viveka Murder Case : జగన్ కు ముందే తెలుసు.. సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Viveka Murder Case : జగన్ కు ముందే తెలుసు.. సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Advertisement

Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వివేకా కుమార్తె సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి హత్య గురించి జగన్‌కు ముందే తెలుసని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సునీత స్వయంగా పలు అంశాలను సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలతోపాటు అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.

అవినాష్‌ సీబీఐ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడం లేదని సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. 3సార్లు నోటీసులిచ్చినా విచారణకు హాజరుకాలేదన్నారు. అరెస్టును తప్పించుకునేందుకు తల్లి ఆరోగ్యాన్ని సాకుగా చూపించారని ఆరోపించారు. సాక్షులను ఎంపీ అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అవినాష్ రెడ్డికి సహకరిస్తోందన్నారు. కడప ఎంపీకి అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉందని సునీత ఆరోపించారు.

Tags

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×