E-Paper
Advertisement

TDP: కుప్పకూలిన డయాస్.. కిందపడిన టీడీపీ టాప్ లీడర్స్..

TDP: కుప్పకూలిన డయాస్.. కిందపడిన టీడీపీ టాప్ లీడర్స్..
Advertisement
tdp collapse

TDP latest news telugu(Breaking news in Andhra Pradesh): ఏలూరు జిల్లాలో టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరుగుతోంది. నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో ఏర్పాటు చేసిన సభకు ప్రముఖ నాయకులే హాజరయ్యారు. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు విచ్చేశారు. భారీ వేదికపై పలువురు సీనియర్ నాయకులు ఆసీనులయ్యారు.

వేడికపై చినరాజప్ప మాట్లాడుతున్నారు. వాతావరణం చల్లగా ఉంది. హోరన గాలి వీస్తోంది. జోరుగా ప్రసంగం సాగుతోంది. అంతలోనే అనుకోని ప్రమాదం. గాలి తీవ్రతకో, బరువుకో.. తెలీదు కానీ.. టీడీపీ సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వేదికపై పదుల సంఖ్యలో ఉన్న నాయకులు కుప్పకూలిపోయారు.

Advertisement

కళ్లముందే డయాస్ కూలిపోవడంతో.. సభకు హాజరైన వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్క ఉదుటున ముందుకొచ్చారు. పడిపోయిన నాయకులను పైకి లేపారు. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం విషయం తెలిసి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. గాయపడిన టీడీపీ నేతలను ఫోన్లో పరామర్శించారు. తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×