BigTV English
Karthika Deepotsavam Live: ‘బిగ్ టీవీ’ కార్తీక దీపోత్సవాన్ని కనులారా వీక్షించండి
Republic Day: దేశ పౌరులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. జాతినుద్దేశించి ప్రసంగం..

Republic Day: దేశ పౌరులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. జాతినుద్దేశించి ప్రసంగం..

Republic Day : దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజాస్వామ్యం పాశ్చాత్య విధానాలతో పోలిస్తే ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అందుకే భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారన్నారు. ప్రస్తుతం దేశం అమృత కాల ప్రారంభ దశలో ఉందని ఆమె తెలిపారు. భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పౌరులకు సువర్ణా అవకాశం ఉందన్నారు. రాష్ట్రపతి ముర్ము 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి ప్రసంగించారు.

Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు కోసమే ఏపీలోకి ఎంట్రీ.. షర్మిలపై సజ్జల విమర్శలు..
Chandrababu: నేతాజీ‌కి నివాళులు అర్పించిన చంద్రబాబు.. ఆరాచక శక్తులపై పోరాడాలని పిలుపు..
Komatireddy venkat reddy : కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రిపై కోమటిరెడ్డి ఫైర్..
Ayodhya Darshan : తొలి రోజు అయోధ్యకు పోటెత్తిన జనం.. ఆలయంలో తోపులాట..

Ayodhya Darshan : తొలి రోజు అయోధ్యకు పోటెత్తిన జనం.. ఆలయంలో తోపులాట..

Ayodhya Darshan : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొదటి రోజు కేవలం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన అతిథులకు మాత్రమే దర్శనం కల్పించారు. ఇక నేటి నుంచి సాధారణ భక్తులను దర్శనంకి అనుమతించనున్నారు. దీంతో అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దర్శనాలు ప్రారంమైన తొలిరోజు నుంచే అయోధ్యకు భక్తులు భారీగా పోటేత్తారు. దీంతో రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కువ మంది ఒకేసారి దర్శనానికి రావడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Subhas Chandra Bose : వర్థంతి లేని వీరుడికి జయంతి నివాళి..!
Ayodhya :  రామయ్య మీద భక్తి .. అయోధ్యకు రూ. 68 కోట్లు విరాళం..
Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ హయంలో ఆక్వారంగం నాశనం.. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్..

Chandrababu : వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలను హెచ్చరించారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగసభలో ఆయన పాల్గోన్నారు. జగన్ ప్రభుత్వంలో ఆక్వారంగం అభివృద్ది చెందలేదని విమర్మించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఆక్వారంగం అభివృద్ది చేస్తామని తెలిపారు. ఆక్వా రైతులకు విద్యుత్‌పై రాయితీ ఇస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనడం లేదని మండిపడ్డారు. పంటకు గిట్టు బాటు ధర కూడా ఇవ్వడం లేదని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు.

YS Sharmila: తండ్రి ఆశయాలు కోసమే కాంగ్రెస్‌లో చేరా.. వైయస్‌కు నివాళులర్పించిన షర్మిల..
Rashmika : రష్మిక డీప్ ఫేక్ నిందితుడు అరెస్ట్.. ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా గుర్తింపు..!
Chandrababu : అరకు కాఫీని నేనే పరిచయం చేశా.. ఇక్కడ పంటలకు మద్దతు ధర చెల్లించాలి..
CM Revanth Reddy : మూసీ నదికి పునర్ వైభవం.. పక్కా ప్లాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి..
Medha Shankar : 12th Fail..! నటిగా పాస్..! మేధా శంకర్ గురించి ఆసక్తిర విషయాలివే..

Medha Shankar : 12th Fail..! నటిగా పాస్..! మేధా శంకర్ గురించి ఆసక్తిర విషయాలివే..

Medha Shankar : గత ఏడాది 2023 అక్టోబర్ 27న విడుదల అయిన 12th ఫెయిల్ సినిమా విజయం సాధించింది. ఈ సినిమాలో హిరోయిన్‌గా మేధా శంకర్ నటించింది. అద్భుత నటనతో సినీ అభిమానులకు చేరువైంది. ఆమె నటించిన తీరుపై సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖల వరకు ఆమె నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మేధా శంకర్ నోయిడాలో పుట్టింది. ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డీగ్రీ పూర్తి చేసింది. తర్వాత మోడల్‌గా కేరీర్‌ని ప్రారంభించింది. 2016 లో నిర్వహించిన ఎఫ్‌బీబీ ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఆమె పాల్గొంది. నటనపై మక్కువతో ముంబయి‌లో స్థిరపడింది. తర్వాత విత్ యు ఫర్ యు ఆల్వేజ్ అనే లఘ చిత్రంలో నటించింది. సంగీతం‌పై మక్కువ‌తో హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొందింది. సీతార్, హార్మోనియం, కీబోర్డు మొదలైన వాటిని నేర్చుకుంది.

CM Jagan : అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం..

CM Jagan : అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం..

CM Jagan : ప్రపంచ మేధావి, దేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకరైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గోన్నారు. సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసినట్లు ప్రకటించారు . సామాజిక వాడలా విజయవాడ కనిపిస్తుందని తెలిపారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడనే గుర్తు వస్తుందన్నారు. ఈ విగ్రహం పేదలకు , రాజ్యాంగం అనుసరించే వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. సామజిక న్యాయమహాశిల్పం కింద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Big Stories

×