E-Paper
Advertisement

TTD Chairman BR Naidu: ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ నియామకం.. బీఆర్ నాయుడుకు ఛాన్స్.. తెలంగాణ నుండి కూడా..

TTD Chairman BR Naidu: ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ నియామకం.. బీఆర్ నాయుడుకు ఛాన్స్.. తెలంగాణ నుండి కూడా..
Advertisement

24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలకమండలి
ఈసారి తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను వరించిన అదృష్టం
అధికారిక ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, స్వేచ్ఛ:
TTD Chairman BR Naidu: తిరుమల తిరుమతి దేవస్థానం ఛైర్మన్‌గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో కొత్త పాలకమండలి ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి, అందులోనూ టీడీపీ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ (ఐదుగురు), మహారాష్ట్ర (ఒకరు), కర్ణాటక (ముగ్గురు), తమిళనాడు (ఇద్దరు), గుజరాత్ (ఒకరు) రాష్ట్రాల నుంచి పలువురికి పాలమండలిలో చోటు దక్కింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు, మాజీ మంత్రులు, సీనియర్లు ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నమ్మకస్తుడు, ఆర్ట్ డైరెక్టర్ బూరగాపు ఆనందసాయి టీటీడీ మెంబర్‌గా ఎన్నికయ్యారు.

Advertisement

సభ్యులు వీరే..
జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎమ్మెస్‌ రాజు, పనబాక లక్ష్మి, జాస్తి పూర్ణ సాంబశివరావు, శ్రీసదాశివరావు నన్నపనేని, జంగా కృష్ణమూర్తి, నన్నూరి నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్‌ రెడ్డి, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్ల, కృష్ణమూర్తి, పి.రామ్మూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, ఆర్‌.ఎన్‌ దర్శన్‌, జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌, శాంతారామ్‌, జానకీ దేవి తమ్మిశెట్టి, అనుగోలు రంగశ్రీ, నరేశ్‌కుమార్‌, డా.అదిత్‌ దేశాయ్‌, శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరాలు టీటీడీ మెంబర్లుగా పాలకమండలిలో ఉన్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×