E-Paper
Advertisement

Vishaka Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్‌.. సీబీఐ మాజీ జేడీ ట్విస్ట్.. పాదయాత్రతో టీజర్..

Vishaka Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్‌.. సీబీఐ మాజీ జేడీ ట్విస్ట్.. పాదయాత్రతో టీజర్..
Advertisement
Vishaka Steel plant padayatra

Vishaka Steel: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ. రాజకీయ దుమారం రేపుతున్న అంశం. కేసీఆర్ ఎంట్రీతో మరింత వేడెక్కింది. ఈలోగా కేంద్రం వెనక్కితగ్గినట్టు ప్రకటన చేసింది. అంతలోనే తూచ్ అంటూ మళ్లీ మొదటికి తీసుకొచ్చింది. ఇక ఈవోఐ బిడ్ దాఖలుకు ఏప్రిల్ 15తో గడువు ముగుస్తోంది. సింగరేణి తరఫున బిడ్ వేయించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

అటు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరో ట్విస్ట్ ఇచ్చారు. విశాఖ స్టీల్‌లో ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌లో భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. జనం తరఫున తానే బిడ్‌ వేస్తానంటూ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ప్రైవేటీకరణే మీ విధానమైతే.. ప్రజలెలా తిప్పికొడతారో చూపిస్తామంటూ లక్ష్మీనారాయణ సవాల్ చేశారు.

Advertisement

మరోవైపు, విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణపై నిరసన తెలుపుతూ..కార్మికులు మహాపాదయాత్ర చేపట్టారు. కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఉక్కు కార్మికులు, వారి కుటుంబసభ్యులు, నిర్వాసితులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కార్మికులు హెచ్చరించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఈ పాదయాత్రలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×