BigTV English
Advertisement

vamshi krishna yadav : మూడు రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు..

vamshi krishna yadav : జగన్ నాకు ఇచ్చిన దానికి మూడు రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విశాఖలో ఎవ్వరూ లేని సమయంలో నేను వైసీపీలో నిలిచానన్నారు. పార్టీ నుండి ఒక్క రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా పని చేశానన్నారు. పార్టీ కోసం తాను 60 ఎకరాల భూమిన అమ్ముకొన సేవ చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.

vamshi krishna yadav :  మూడు రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. వంశీ కృష్ణ సంచలన వ్యాఖ్యలు..

vamshi krishna yadav : జగన్ నాకు ఇచ్చిన దానికి మూడు రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విశాఖలో ఎవ్వరూ లేని సమయంలో నేను వైసీపీలో నిలిచానన్నారు. పార్టీ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా పని చేశానన్నారు. పార్టీ కోసం తాను 60 ఎకరాల భూమిని అమ్ముకొని సేవ చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.


తాను పార్టీ మారడానికి బలమైన కారణమే ఉందన్నారు వంశీకృష్ణ. వివరాలు మొత్తం సీఎం జగన్ కు పంపానని తెలిపారు. వైసీపీలో తాను ఎవ్వరి నుంచి ఏమైనా పొందానని నిరూపించగలరా ? అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. వైసీపీలో బీసీ వర్గానికి చెందిన నేతలంతా గుర్రుగా ఉన్నారన్నారు.

విశాఖలో ఒకరు కక్ష కట్టి మేయర్ కాకుండా తనను అడ్డుకున్నారని ఆయన వాపోయారు. మంత్రి అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలపాలని వంశీ కృష్ణ కోరారు. జగన్ ఇంకా మూడు టర్మ్ లు సీఎంగా అధికారంలో ఉంటారని అనుకున్నాను కానీ.. ఆయన పరిస్థతి ఇంత అధ్వానంగా ఉంటుందని అనుకోలేదని వంశీకృష్ణ విమర్శలు చేశారు.


Tags

Related News

Top 20 News Today: ఛీ.. ఛీ.. పాఠశాల వద్ద కండోమ్ ప్యాకెట్లు.. తమిళనాడులో ఎగిరిపడ్డ సిలిండర్లు

Tirumala Adulterated Ghee case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డికి పిలుపు

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Big Stories

×