E-Paper
Advertisement

AP Politics : వంశీకి చెక్ పెడతారా?.. దుట్టా, యార్లగడ్డ మీటింగ్ అందుకేనా?

AP Politics : వంశీకి చెక్ పెడతారా?.. దుట్టా, యార్లగడ్డ మీటింగ్ అందుకేనా?
AP Politics

AP Politics : గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్‌గా రాజకీయాలు వేడెక్కాయి. దుట్టా రామచంద్రరావుతో యార్లగడ్డ వెంకట్రావ్‌ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. వంశీకి చెక్ పెట్టేందుకే.. ఇద్దరు శత్రువులు ములాకత్ అయ్యారని అంటున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి పోటీచేసిన వల్లభనేని వంశీ.. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డపై విజయం సాధించారు. గెలిచిన కొన్నాళ్లకే టీడీపీకి గుడ్ బై చెప్పేసి జగన్‌కు మద్దతిచ్చారు వంశీ. వైసీపీ కండువా కప్పుకోలేదు కానీ.. అనధికారిక సభ్యుడిగా కొనసాగుతున్నారు. అప్పటినుంచీ అసంతృప్తితో రగిలిపోతున్నారు యార్లగడ్డ వెంకట్రావ్. అటు, టికెట్ ఆశిస్తున్న దుట్టా రామచంద్రరావుకు సైతం వంశీతో పడటం లేదు. ఆ ముగ్గురు నేతల అనుచరుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. విషయం జగన్ వరకూ వెళ్లినా ఎవరూ తగ్గట్లే.

లేటెస్ట్‌గా యార్లగడ్డ, దుట్టా భేటీ కావడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. యార్లగడ్డ, దుట్టా ఇద్దరూ టీడీపీకి టచ్‌లో ఉన్నారనే వార్తలూ వస్తున్నాయి. వంశీకి బ్రేక్ వేయడానికి దుట్టా, యార్లగడ్డను టీడీపీ ప్రయోగిస్తోందని కూడా అంటున్నారు. వారి ట్రయాంగిల్ పోరుతో.. గన్నవరం రాజకీయం గరంగరంగా మారుతోంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×